చేనేత రంగానికి జీఎస్టీ గుదిబండగా మారింది. ఐదు శాతం పన్నుతో ఈ రంగం మనుగడ కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. జీఎస్టీతో ధరలు పెరిగి సంఘాలు ఊబిలోకి నెట్టివేయబడ్డాయి. అయితే కేంద్రం జీఎస్టీ స్లాబ్లను సవరిస్తున�
అయోధ్య బాలరాముడికి మరోసారి సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్ర్తాలను అలంకరించారు. దుబ్బాక పట్టణంలోని హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారు తయారు చేసిన చేనేత వస్ర్తాల
ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు తోడ్పాటు లేక నేతన్నల పరిస్థితి దుర్భరంగా ఉండేది. పనిలేక, ఉపాధి కరువై.. తెచ్చిన అప్పులు, మిత్తీలు కట్టలేక అనేక మంది ఆత్మహత్యకు పాల్పడిన దుస్థితి.
రాష్ట్రంలోని పాఠశాలలు, ప్రభుత్వ దవాఖానలు, పోలీస్ శాఖకు చెందిన యూనిఫామ్ కాంట్రాక్టును సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇచ్చే విషయం పరిశీలిస్తామని చేనేత సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివా
లండన్లో చేనేత బతుకమ్మ, దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబురాలకు యూకే నలుమూలల నుంచి 3వేలకుపైగా ఎన్నారై కుటుంబసభ్యులు హాజరయ్యా
Handloom GST | చేనేత (Handloom)పై జీఎస్టీ (GST)ని ఎత్తివేయాలని 12 దేశాల ప్రతినిధులు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబాయి వేదికగా గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ జరిగింది. సమ్మిట్కు 12 దేశాల నుంచి సుమారు 400 మంది ప్రతినిధులు �
ఉమ్మడి రాష్ట్రంలో చేతి నిండా పనిలేక ఉపాధి కోల్పోయిన నేతన్నలు ఆత్మహత్యలే శరణ్యంగా భావించారు. ఆకలి, అప్పుల బాధలతో అనేక మంది అర్ధంతరంగా తనువులు చాలించారు.
Minister Harish rao | చేనేతరంగ అభివృద్ధి కోసం బీజేపీ సర్కార్ ఏంచేసిందో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి హరీశ్ రావు నిలదీశారు. చేనేతరంగం గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.
తెలంగాణ నేత కార్మికులు అద్భుత కళాకారులు అని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. నేతన్నబీమాపై హర్షం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ నేతన్న చీరను మగ్గంపై నేశారు.
చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకే కేంద్రం వస్ర్తాలపై 12 శాతం జీఎస్టీ విధించిందని, వెంటనే దాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు. బుధవారం నారాయణగూడలోని పద్మశాలిభవన్లో ఆయన మీడియాత�
ఆత్మ నిర్భర్ భారత్కు సూచికగా మహాత్మాగాంధీ స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించడానికి చరాఖాను ఉపయోగించగా.. ప్రధాని మోదీ.. భారత్కు ఎంతో ప్రత్యేకమైన ఖాదీ, హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై జీఎస్టీ విధించారని.. ఇదేనా మీ
తెలంగాణ వచ్చాకే చేనేత కార్మికుల బతుకులు బాగుపడ్డాయని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మోదీ ప్రధ�
అఖిల భారత పద్మశాలి సంఘం వెల్లడి ప్రధాని నరేంద్ర మోదీకి భారీ వస్త్ర లేఖ రాలేగావ్సిద్ధిలో అన్నాహజారే సంతకం హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): చేనేతపై విధించిన జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగి�