ఉమ్మడి రాష్ట్రంలో చేతి నిండా పనిలేక ఉపాధి కోల్పోయిన నేతన్నలు ఆత్మహత్యలే శరణ్యంగా భావించారు. ఆకలి, అప్పుల బాధలతో అనేక మంది అర్ధంతరంగా తనువులు చాలించారు.
Minister Harish rao | చేనేతరంగ అభివృద్ధి కోసం బీజేపీ సర్కార్ ఏంచేసిందో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి హరీశ్ రావు నిలదీశారు. చేనేతరంగం గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.
తెలంగాణ నేత కార్మికులు అద్భుత కళాకారులు అని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. నేతన్నబీమాపై హర్షం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ నేతన్న చీరను మగ్గంపై నేశారు.
చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకే కేంద్రం వస్ర్తాలపై 12 శాతం జీఎస్టీ విధించిందని, వెంటనే దాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు. బుధవారం నారాయణగూడలోని పద్మశాలిభవన్లో ఆయన మీడియాత�
ఆత్మ నిర్భర్ భారత్కు సూచికగా మహాత్మాగాంధీ స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించడానికి చరాఖాను ఉపయోగించగా.. ప్రధాని మోదీ.. భారత్కు ఎంతో ప్రత్యేకమైన ఖాదీ, హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై జీఎస్టీ విధించారని.. ఇదేనా మీ
తెలంగాణ వచ్చాకే చేనేత కార్మికుల బతుకులు బాగుపడ్డాయని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మోదీ ప్రధ�
అఖిల భారత పద్మశాలి సంఘం వెల్లడి ప్రధాని నరేంద్ర మోదీకి భారీ వస్త్ర లేఖ రాలేగావ్సిద్ధిలో అన్నాహజారే సంతకం హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): చేనేతపై విధించిన జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగి�
ప్రపంచ నూలు ఉత్పత్తిలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా, భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో గుజరాత్ (125 లక్షల బేళ్లు), మహారాష్ట్ర (85 లక్షల బేళ్లు), తెలంగాణ (50 లక్షల బేళ్లు) మొదటి మూడు స్థానాల్లో...
తెలంగాణలోని చేనేత కార్మికుల పనితీరు అద్భుతం అని కేంద్ర చేనేత శాఖ అడిషనల్ కమిషనర్ వివేక్కుమార్ బాజ్పేయ్ కొనియాడారు. వారిలోని నైపుణ్యాన్ని మరింత పెంచేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చా
కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ ఎల్.రమణ హిమాయత్ నగర్, డిసెంబర్ 29: చేనేత పరిశ్రమపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సాయంత్రం నారాయణ గూడలోన�