కేంద్ర ప్రభుత్వం పదేండ్లుగా చేనేత పరిశ్రమను, చేనేత సహకార సంఘాలను కార్పొరేటీకరణ పేరుతో భ్రష్టు పట్టించిందని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ అన్నారు.
కాంగ్రెస్ సర్కారు తీరుతో రాష్ట్రంలో చేనేత పరిశ్రమపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ఈ ఏడాది పాలనలో ఈ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బపడింది. ఫలితంగా చేనేత, పవర్లూమ్ కార్మికులకు ఉపాధి కరువై
Pawan Kalyan | అతిపెద్ద అసంఘటిత రంగాల్లో ఒకటైన చేనేత పరిశ్రమను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం చేనేత సంఘాల నాయకులు, కార్మికులు సంఘటితంగా ప్రభుత్వాలపై ఉద్యమించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గంజ అంజయ్య, చింతకింది మల్లేశం పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి �
రాష్ర్టానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్టీ)ని మంజూ రు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాష్ర్టానికి లేఖ పంపిందని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు తెలిపారు. �
సాంచాలలో నెలకొన్న సంక్షోభాన్ని తొ లగించాలని, తమకు చేతినిండా పనికల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నేతన్నలు రోడ్డెక్కారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ‘నేతన్నల ఆకలి కేక’ పేరిట
తెలంగాణలో చేనేత పరిశ్రమపై ఆధారపడి 40 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. అత్యధికంగా పోచంపల్లిలో నేత కార్మికులు ఉన్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయ పద్ధతులను నమ్ముకొని మగ్గాలపై చీరలు, చేనేత వస్త్రాలు ఉత్పత్తి చ
పోచంపల్లి నేతన్న అద్భుత ప్రతిభ త్వరలో మంత్రి తారకరామారావు చేతుల మీదుగా ఆవిష్కరణ యాదాద్రి భువనగిరి, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చేనేత వస్త్ర పరిశ్రమకు పుట్టినిల్లు అయిన యాదాద్రి భువనగిరి జిల్లా భ
కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ ఎల్.రమణ హిమాయత్ నగర్, డిసెంబర్ 29: చేనేత పరిశ్రమపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సాయంత్రం నారాయణ గూడలోన�
హిమాయత్నగర్ : చేనేత పరిశ్రమపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సాయంత్రం నారాయణ గూడలోని పద్మశాలీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్�