బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత, హస్తకళ ప్రదర్శనను బుధవారం గవర్నర్ తమిళిసై సౌదరరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
చేనేత పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర పవర్ లూమ్స్ టెక్స్టైల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ అన్నారు. భూదాన్ పోచంపల్లి చేనేత ట
చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్లస్వామి, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
తెలంగాణ.. ఆది నుంచీ సబ్బండ వర్ణాల సమాహారం.. ఇక్కడ కులాలున్నా.. వాటిలోనే కల్మషంలేని జీవితాలూ ఉంటాయి. వర్గాలున్నా.. ఊరుమ్మడి ఉత్సవాలుంటాయి. అద్భుత సమ్మిళిత జీవనానికి తెలంగాణ జీవనాడి.. కానీ, దాదాపు 60 ఏండ్లు సాగి�
చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలన్న డిమాండ్తో చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. రాజకీయ ప్రముఖులతోపాటు సినీరంగ ప్రముఖులు, కవులు, కళాక
ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం. ఇదే ఎనిమిదేండ్లలో మోదీ ఏం చేశారు? తెలంగాణలో చేనేత కార్మికులకు ముడి సరుకుపై 40 శాతం సబ్సిడీ ఇస్తుంటే, మోదీ మాత్రం 5 శాతం జీఎస్టీ విధించారు. 5 శా�
చేనేతపై కేంద్రం విధించిన జీఎస్టీ ఎత్తివేతకు మునుగోడు ఉప ఎన్నికను ఒక వేదికగా వినియోగించుకోనున్నట్టు అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న తెలిపారు. త్వరలోనే అఖిల భారత పద్మశాలి
రైతు బీమా తరహాలో చేనేత కార్మికులకోసం ‘నేతన్న బీమా’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం శ్రీకారం చుట్టింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత జౌళి శాఖల మంత్రి కే తారకరామారావు వర్చువల్గా ఈ
జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7) నేత కార్మికులకు సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్�
స్వరాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకుల్లో అనూహ్యమైన మా ర్పులు చోటుచేసుకొన్నాయని ఎస్సీ సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అ న్నారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని చేనేత సహకార సంఘంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్
తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే చేనేత కార్మికుల జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని చేనేత సహకార సంఘంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార�
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నకు బీమా పథకం అమలుపై నేత కార్మికులు, టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేం�
నాడు వస్త్ర పరిశ్రమ కుదేలు.. ఆగమైన నేతన్నలు.. ఉపాధి కోసం వలసలు.. అప్పుల బాధలు.. ఆకలిచావులు.. ఆత్మహత్యలు.. రోడ్డునపడ్డ కుటుంబాలు.. ఇలాంటి సంక్షోభాలను చూసిన కార్మికలోకం, నేడు సంతోషాల వైపు అడుగులు వేస్తున్నది. స్వ
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కానుకను ప్రకటించింది. రైతు బీమా మాదిరిగానే నేతన్నలకు కూడా బీమా పథకాన్ని ఈ నెల 7వ తేదీ(జాతీయ చేనేత దినోత్సవం) నుంచి అమలుచేయను