మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు యువకులు, పెద్దలు చెక్డ్యాంలు, చెరువులు, బావుల్లోని నీళ్లలో ఈత కొడుతూ సేదతీరుతున్నారు. చేవెళ్లకు చెందిన పలువురు యువకులు మధ్యాహ్నం సమయంలో ఎండ వేడి, వడగాల్పుల నుంచి ఉపశమన�
వరుస వర్షాలు అన్నదాతల రెక్కల కష్టాన్ని తుడిచిపెట్టుకుపోతున్నాయి. వారం నుంచీ కురుస్తున్న చెడగొట్టు వానలతో ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తీరని పంట నష్టం జరిగింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ అకాల వాన
రాష్ట్ర సర్కారు మరోసారి రైతుల పక్షపాతిగా రుజువుచేసుకున్నది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని దుఃఖంలో ఉన్న మక్క రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా యాసంగిలో పండిన మక్కలు
వడగండ్ల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి ఉమర్ఖాన్గూడ, అ�
ఎండాకాలంలో వానలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆగం అవుతున్నారు. గురువారం జిల్లాలో పలు చోట్ల వడగండ్ల వానకు వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. పండ్ల తోటలు, కూరగాయల పంట
మెదక్ జిల్లాలో 9966 మంది రైతులకు చెందిన 13,858 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో వరి 13,632 ఎకరాలు, మామిడి 204 ఎకరాల్లో నష్టం జరిగిందని గుర్తించారు. సంగారెడ్డి జిల్లా
ఏటా ఎండాకాలంలో మామిడి కాయలు, పండ్లకు డిమాండ్ ఉంటుంది. పచ్చళ్లు పెట్టడంతోపాటు మామిడి పండ్లను తింటారు. సాధారణ మామిడి కాయలు టన్నుకు రూ.30 వేల నుంచి రూ.35వేల వరకు పలుకుతుండగా, మ్యాంగో ఫ్రూట్ ప్రొటెక్ట్ కవర్ �
యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. బలమైన ఈదురుగాలులు వీచడంతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి.