Rakesh Reddy | జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవో 46 బాధితులతో రేవంత్ చర్చలు జరపాలని రాకేశ్ రెడ్డి కోరారు. జీవో 46 బాధితుల పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, తెలంగాణ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు.
సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో న్యాయపరమైన అడ్డంకులు తొలగిన నేపథ్యంలో 317జీవో అమలు, పదోన్నతులు, బదిలీలను వెంటనే పూర్తి చేయాలని టీజీ యూటీఎఫ్ సాంఘిక సంక్షేమ గురుకుల విభాగం రాష్ట్ర అధ్�
గురుకులాల్లో నైట్డ్యూటీల అంశం వివాదాస్పదమవుతున్నది. ఉపాధ్యాయులు, అధికారుల నడుమ రచ్చకు తెరలేపింది. ఉపాధ్యాయవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సొసైటీలో కొందరు అధికారుల తీరుపైనా విమర
గురుకులాల్లో ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థుల్లో ఒత్తిడిని నివారించడంతోపాటు, వారి కదలికలను పర్యవేక్షించేందుకు టీచర్లకు నైట్డ్యూటీలు వేస్తూ సాంఘి
Telangana | హైదరాబాద్ : గురుపూజోత్సవం వేళ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటికే బీసీ గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసిన ప్రభుత్వం.. తా�
గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ప్రతినిధుల బృందానికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి నవీన్ నికోలస్ హామీన�
భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని ఛిన్నాభిన్నం చేయగా.. కొందరు ఉద్యోగులు తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. తీవ్ర వరద నీటిలోనూ విధులు నిర్వర్తించి శెభాష్ అనిపించుకున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస
గురుకుల విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లోనూ తమదైన ప్రతిభ చాటుతున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహించాలే కానీ అద్భుతాలు సృష్టిస్తామంటూ చేతల్లో నిరూపిస్తున్నారు. మహాత్మ జ్యోతిబా పులే పాఠశాల(చార్మినార్)