ఎస్సీ గురుకుల సొసైటీలో సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25 నుంచి బస్సుయాత్ర చేపడుతున్నామని తెలంగాణ ఆల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎం ప్లాయీస్ అసోసియేషన్ (టిగారియా) వెల్లడించింది.
Minority Gurukuls | అల్ప సంఖ్యాక వర్గాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించి, వారి కుటుంబాల్లో వెలుగు రేఖలు నింపే క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మైనార్టీ గురుకుల విద్యాసంస్థను ప్రారంభ�
ప్రభుత్వ కళాశాల జేఎల్స్కి అదేవిధంగా, పాఠశాల ప్రిన్సిపాల్స్ కి గెజిటెడ్ హోదా ఉంది కానీ, అనునిత్యం అందుబాటులో ఉంటున్న తెలంగాణ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్కి, కళాశాలలోని జేఎల్ కి గెజిటెడ్ హోదా లేదని, వార
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పిఆర్టియు టిఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయినపల్లి ఆనందరావు అన్నారు.
ఎస్సీ గురుకుల సొసైటీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తమను అకారణంగా తొలగించారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పార్ట్ టైం టీచర్లు డిమాండ్ చేశారు. విధుల్లో నుంచి తొలగించినందకు నిరసనగా 25న చలో హైదరాబాద్ క�
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా మొదటి తారీఖునే వేతనం చెల్లిస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న ప్రకటన పచ్చి అబద్ధమని గురుకుల టీచర్లు మం డిపడుతున్నారు. ఈ నెలకు సంబంధించి ఇప్పటికీ ఎస్సీ, బీసీ, ఎస్టీ గ�
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లోని రెగ్యులర్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఇప్పటికీ వేతనాలు చెల్లించలేదు. 10వ తేదీ వచ్చినా వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగ�