Gurugram | హర్యానాలోని గురుగ్రామ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురుగ్రామ్లోని జబల్పూర్ పారిశ్రామికవాడలో ఉన్న ఓ వాహనాల విడిభాగాలు తయారుచేసే పరిశ్రమలో
ఎట్టకేలకు దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెల 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంఎస్)లో ఈ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ‘దేశీయ డిజిటల్ రంగంలో కొత్త శకం ఆరంభం కాబోతున్�
Delhi | దేశ రాజధాని ఢిల్లీని వరుసగా రెండో రోజూ వర్షం ముంచెత్తింది. భారీ వానకు రోడ్లన్నీ జలమయమవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. శుక్రవారం కూడా ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్
గురుగ్రాంలోని నధుపూర్ ప్రాంతంలో అర్ధనగ్నంగా పడిఉన్న మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఖాళీగా ఉన్న ప్లాట్లో మహిళ మృతదేహాన్ని చూసిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు.
గురుగ్రామ్: సాధారణంగా పోలీసులు ఇంట్లో అడుగుపెట్టారంటేనే ఆ కుటుంబం గుండెల్లో దడ పుడుతుంది. ఏ ఉపద్రవం ముంచుకొచ్చిందోనని గజగజ వణికిపోతారు. కానీ హర్యానాలోని గురుగ్రామ్లో ఓ కుటుంబం మాత్రం అందు�
Gurugram | దేశంలో కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. నిమ్మకాయలు, టమాటాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సామాన్యులు వాటిని కొనాలంటేనే భయపడుతున్నారు. దీంతో గురుగ్రామ్లోని (Gurugram) ఓ హోల్సేల్ మార్కెట్
బార్లు, రెస్టారెంట్లు, పబ్లలో 24 గంటలపాటు మద్యాన్ని విక్రయించేందుకు అనుమతినిస్తూ హర్యానా ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. తొలిదఫాలో జూన్ 12 నుంచి గురుగ్రామ్లో దీన్ని అమలు చేయనున్నారు.
గురుగ్రాంలో దారుణం వెలుగుచూసింది. 24 ఏండ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడి పెండ్లి చేసుకోవాలని నిందితుడు ఒత్తిడి చేశాడు. ఏడాది కిందట జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా బయటకు వచ్చింది. తనపై నిందితుడు లైంగ�
న్యూఢిల్లీ: హై స్పీడ్ ఛేజింగ్ నేపథ్యంలో స్మగ్లర్లు లారీ నుంచి ఆవులను రోడ్డుపైకి తోసేశారు. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని హర్యానాలోని గురుగ్రామ్లో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పశువుల స్మగ్ల�