Gulmarg | భూతల స్వర్గం జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో గత రెండు రోజులుగా భారీగా మంచు కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి.
Fresh Snowfall | ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. శీతాకాలం ప్రారంభం కావడంతో జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ఫ్రెష్గా మంచు వర్షం (Fresh Snowfall) కురుస్తోంది.
జమ్ముకశ్మీర్లోని (Jammu Kashmir) రాజౌరీలో (Rajouri) స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 3.49 గంటలకు రాజౌరీలో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
Earthquake | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గుల్మార్గ్ (Gulmarg)లో భూకంపం (Earthquake) సంభవించింది. శనివారం ఉదయం 8.36 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) తెలిపింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రతో బిజీబిజీగా గడిపిన రాహుల్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. జమ్మూకశ్మీర్లోని గుల్మార్గ్లో సేదతీరుతు�
ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లోని అఫర్వత్ పర్వతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. భారీ చరియ విరగడంతో పోలండ్కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతిచెందారు. మరో 19 మంది పర్యాటకులు గాయపడ్డారు.
Avalanche | జమ్మూకశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో గల స్కీ రిసార్ట్ను భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. సుమారు 19 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు.
kashmir tourists:జమ్మూకశ్మీర్కు పర్యాటకులు(kashmir tourists) పోటెత్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని 1.62 కోట్ల మంది టూరిస్టులు విజిట్ చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మ�
Cold in Kashmir: జమ్ముకశ్మీర్లో చలి చంపేస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యంత దారుణంగా పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పహల్గామ్, గుల్మార్గ్
Snow fall in Gulmarg: శీతాకాలం ప్రారంభం కావడంతో హిమాలయ పర్వతాల సమీపంలోని రాష్ట్రాల్లో మంచు కురుస్తున్నది. వివిధ ప్రాంతాల్లో ఫ్రెష్గా కురుస్తున్న మంచును పర్యాటకులు తనివితీరా
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో పొడవైన జాతీయ జెండా ఎగురనున్నది. వంద అడుగుల ఎత్తులో రెపరెపలాడే భారీ త్రివర్ణ పతాకాన్ని ఈ నెల 10న జాతికి అంకితం చేయనున్నారు. శ్రీనగర్లోని చారిత్రక హరి పర్బత్ కోటలో పొడవైన జాతీయ జ