Drugs | గుజరాత్ రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దేశంలోకి భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు చేసిన ప్రయత్నాలను తీర గస్తీదళం భగ్నం చేసింది.
Fishing boat | పోరుబందర్కు 50 కిలోమీటర్ల దూరంలో నడి సముద్రంలో ఫిషింగ్ బోట్ మునిగిపోతున్నట్టు సమాచారం అందుకున్న భారత తీర రక్షక దళం (Indian Coast Guard-ICG) తక్షణమే స్పందించింది. ICG షిప్ C-16 లో తీర రక్షక దళ సిబ్బంది హుటాహుటిన ఘటనా
గుజరాత్ తీరంలో 3,300 కేజీల మత్తుపదార్థాలను నార్కోటిక్స్ అధికారులు సీజ్చేశారు. ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టబడడం దేశంలోనే తొలిసారి. ఇరాన్ పోర్టు నుంచి పడవలో అక్రమంగా తరలిస్తున్న వీటిని పట్టుకున్న అ�
Drugs Seized: సుమారు 3,300 కేజీల మాదకద్రవ్యాల్నినేవీ పట్టుకున్నది. గుజరాత్లోని పోరుబందర్ తీరంలో ఆ డ్రగ్స్ను సీజ్ చేశారు. ఎన్సీబీతో కలిసి నేవీ ఆ ఆపరేషన్ చేపట్టింది.
భారత సముద్ర తీరంలో ఊహించని దాడి జరిగింది. గుజరాత్ తీర అరేబియా సముద్రంలో ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న ఓ వాణిజ్య నౌకపై శనివారం డ్రోన్ దాడి జరిగింది. నౌక దెబ్బతిన్నట్టు ఏఎఫ్పీ వార్తాసంస్థ తెలిపింది. దాడి సమ�
Cyclone Biparjoy | ఆరేబియా సముద్రంలో ఏర్పడిన బిపొర్జాయ్ తుఫాను మరింత తీవ్రమైంది. ఈ తుఫాను ప్రభావం భారతదేశపు పశ్చిమతీర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్పై ఎక్కువగా ఉన్నది.
గుజరాత్ తీరంలో మరోసారి భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆ రాష్ట్ర ఏటీఎస్ వర్గాలు అందించిన నిఘా సమాచారం మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం సోమవారం తెల్లవారుజామున అరేబియా సముద్రంలో అనుమానాస్పదంగా స
Drugs Seized: ఇరాన్ బోటును గుజరాత్ తీరంలో పట్టుకున్నారు. ఆ బోటులో సుమారు 61 కేజీల డ్రగ్స్ ఉన్నాయి. ఆ డ్రగ్స్ విలువ దాదాపు 425 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
Pakistani boat | గుజరాత్ తీరంలో మరోసారి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. అరేబియా సముంద్రం గుండా భారత జలాల్లో ప్రవేశించిన పాకిస్థాన్ పడవను ఇండియన్ కోస్ట్గార్డ్, గుజరాత్