Uddhav Thackeray | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 182 సీట్లకు గానూ, 156 సీట్లు దక్కించుకొని వరుసగా ఏడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. కాగా, గుజరాత్లో బీజేపీ విజయంపై మ
Raghu Sharma | గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రఘు శర్మ రాజీనామా చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని క�
Shashi Tharoor | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సీట్లకు భారీగా గండిపడింది. ప్రస్తుతం కొనసాగుత�
రాష్ర్టాలకు నిధులను విడుదల చేయడంలో ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నారని, తన సొంత రాష్ట్రమైన గుజరాత్కే పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి సారి ఒక ప్రాంతంపై రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తారు. రాష్ట్రమంతా ఒక రకమైన ఎన్నికల కోలాహలం ఉంటే.. ఆ ఒక్క ప్రాంతంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అదే..
Isudan Gadhvi :గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా ఇసుదాన్ గద్వి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఖంభాలియా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. దేవభూమి ద్వారక జిల్లా
Narendra Modi Stadium:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం పేరును మార్చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్
Gujarat assembly elections:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జనరల్ 142, ఎస్టీ 13,
Gujarat Assembly Elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను గురువారం ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో గుజరాత్ అసెంబ్లీ ఎన�
త్వరలో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అక్కడ పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఓ కొత్త పాచికను ముందుకు విసిర�
అహ్మదాబాద్లోని నానా చిలోడా ప్రజలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు. తమను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపినా.. తాగునీరు, కొత్త పాఠశాల భవనం, మురుగునీటి కాలువలన
అహ్మదాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. 2022లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ ఆయన అహ్మదాబాద్