ఎన్నికల్లో హమీ ఇచ్చిన మేరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆరు గ్యారంటీలు తప్పని సరిగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖా మంత్రి అడ్డూరి లక్ష్మణ్ క్కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండలం లిం�
Asha workers | రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు నేటికి జూలై నెల పారితోషికాలు రాకపోవడంతో ఆశా వర్కర్లు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆశా వర్కర్స్ యూనియన్ సిద్ధిపేట జిల్లా కార్యదర్శి బీ ప్రవీణ అవేదన �
TGCPS EU | ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు నెలల్లో మొత్తం డీఏలు విడుదల చేస్తామని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీలు ఇచ్చిన విషయాన్ని టీజీసీపీఎస్ ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంగ నర్సింహులు గుర్తు చే�
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నది. ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిన హామీలు రాష్ట్�
గ్యారెంటీల మాయాజాలంతో వరుసగా హిమాచల్ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రకటించిన గ్యారెంటీలు వికటించి హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్ల�
అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. వంద రోజుల్లో ప్రతి గ్యారెంటీ నెరవేరుతందని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్
ఇల్లలకగానే పండుగ కాదని అందరికీ తెలుసు. కొందరు ఇల్లలికి పండుగే మర్చిపోతారు. అలా మరచిపోకుండా జీవితాన్ని పండుగ చేసుకోవాలని కలలుగనేవాళ్లు, కష్టపడేవాళ్లు కొందరే! ఆ కొందరిలోనూ అందరి బతుకూ పండుగ కావాలనుకునే మ�
Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కీలక ప్రకటన చేశారు. మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు, ఏడు అంటూ ఎలాంటి గ్యారంటీలూ (guarantees) ప్రకటించడం లేదని స్పష్టం చేశారు.
అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. వంద రోజుల్లో ప్రతి గ్యారంటీని నెరవేరుస్తామంటూ హామీ ఇచ్చారని, 3 వంద�
AAP's guarantees for Haryana | ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించింది. ఉచిత విద్యుత్, మహిళలకు నెలకు రూ.1,000 సాయం వంటి హామీలు ప్రకటించింది.
ఆప్ చీఫ్, ఢి
ఒక పార్టీ నుంచి గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రజా ప్రతినిధులను అనర్హులుగా చేస్తామంటూ ‘పాంచ్ న్యాయ్ పత్'్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్�
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలు అమలు చేస్తామని చెప్పి.. ఉచిత బస్సు తప్ప ఇతర ఏ హామీ కూడా సక్రమంగా అమలు చేయడలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నాలుగు నెలలు దాటింది. అయినా పాలన మాత్రం గాడిన పడలేదు. ‘ఎక్కడి గొంగడి అక్కడే’ అనే చందాన రాష్ట్రంలో సమస్యలన్నీ ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. నిరుద్యోగ యువతకు మొదటి ఏ�