రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈజీఎస్లో భాగంగా జరిగిన అభివృద్ధి పనులపై స్పెషల్ ఆఫీసర్ నటరాజ్, ఉపాధిహామి అధికారుల ఆధ్వర్యంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు.
సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, లక్ష్మీదేవి పల్లి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మండల కోఆర్డినేటర్, జిల్లా విజిలెన్స్ అధికారి దేవేందర్ రెడ్డి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో చ
Stalin skips PM's Pamban event | తమిళనాడులోని రామేశ్వరంలో కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన
యాప్, కొత్త సర్క్యూలర్పై నిరసనల వెల్లువ పాత విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ దేశ రాజధానిలో 3 రోజులుగా 500 మంది ధర్నా కదిలివచ్చిన 15 రాష్ర్టాల ఉపాధి హామీ కూలీలు న్యూఢిల్లీ, ఆగస్టు 5: రెక్కాడితే డొక్కాడని ఎంత�
గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. ఈ పథకం కామారెడ్డి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. యాస�
నాగార్జునసాగర్ నుంచి నీళ్లు ఇవ్వాలంటే తగిన గ్యారంటీ ఇవ్వాలని ఏపీకి తెలంగాణ తేల్చిచెప్పింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని గురువారం జలసౌధ నుంచి వర్చువల్గా నిర్వహించారు
ముంబై, జనవరి 17: మహీంద్రా ట్రక్కులకు మహీంద్రా గ్రూప్ ఒక కొత్త గ్యారంటీ స్కీమ్ను ప్రకటించింది. తమ బీఎస్-4 ట్రక్ల శ్రేణికి వర్తింపచేస్తూ ‘మరింత మైలేజీ పొందండి లేదా ట్రక్లను వెనక్కు తీసుకుంటాం’ అంటూ ఒక మ�
Bank deposit insurance | బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవర్ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటన చేసింది. ఇప్పటివరకు రూ.1 లక్ష ఇన్సూరెన్స్ ఉన్న పరిధిని పెంచి రూ.5 లక్షలకు చేసింది.