జీఎస్టీ ఎగవేతలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎగవేతలు మాత్రం ఆగడం లేదు. జీఎస్టీ కింద 18 వేల బోగస్ సంస్థలను గుర్తించినట్లు, వీటిద్వారా రూ.25 వేల కోట్ల పన్ను ఎ
వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో జగిత్యాలకు చెందిన ఓ ట్యాక్స్ కన్సల్టెంట్ పెద్ద మొత్తంలో స్కామ్ చేయడం పది నెలల క్రితం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చట్టంలో ఉన్న చిన్నచిన్న లొసుగులను ఆధారంగా చేసుకొని �
ప్రభుత్వ కార్యాలయాలు అంటే సామాన్యులు జంకుతున్నారు. ఏదైనా పనికోసం దరఖాస్తు చేస్తే రోజులు..నెలల తరబడి పెండింగ్లో పెట్టి చివరకు కొర్రిలు పెట్టి ఈ పనికాదని ఖరాకండిగా చెబుతున్నారు. ఇది సాధారణంగా ప్రభుత్వ అ�
డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులకు మరింత సమయం చిక్కింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకుగాను వార్షిక రిటర్నుల్లో ఉన్న వ్యత్యాసాలకు సంబంధించి డిమాండ్ నోటీసులు జారీ చేసేందు
బీమారంగ సంస్థ ‘ఎల్ బీహార్ జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ‘ఐటీసీ’ (ఇన్ ట్యాక్స్ క్రెడిట్) సౌకర్యాన్ని వాడుకోవటంలో నిబంధనల్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ, వడ్డీతో సహా రూ.290 కోట్లు చెల్లించాలంటూ ఎల్ నోటీసు పంప�
న్నికల్లో పార్టీలు, అభ్యర్థుల ఖర్చులపై నిఘా మరింత పెరగనున్నది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, వస్తువులు, మద్యం తదితర ఉచితాలను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని, ఈసీ ఆదేశాల మేరకు వాటిని అరికట్టాలని పన్�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటను ఖరీదు చేసే వ్యాపారుల సమ్మె గురువారంతో నాలుగో రోజుకు చేరింది. దీంతో జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాల పత్తి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భువనేశ్వర్ : కోణార్క్ ఎక్స్ప్రెస్లో భారీగా బంగారం పట్టుబడింది. ఎలాంటి ధృవపత్రాలు లేకుండా తరలిస్తున్న 32 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 16 కోట్లు ఉంటు�