ఆరుగాలం కష్టపడి పండించిన వేరుశనగ పంట అగ్నికి ఆహుతైన ఘటన మండలంలోని తిమ్మినోనిపల్లిలో మంగళవారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల వివరాల ప్రకారం తోడేటి లక్ష్మారెడ్డి అనే రైతు తను పండించిన వేరుశనగ పంటను తీయించ
రైతులు పగలన, రాత్రనక ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి పండించిన వేరుశనగ పంటకు సరైన ధర లభించగా వ్యాపారస్తులు, కమీషన్ ఏజెంట్ల చేత్తుల్లో దగాపడుతున్నాడు. నెలరోజుల నుంచి అ చ్చంపేట నియోజకవర్గం పరిధిలోని ఎనిమి�
Mahabubnagar | కష్టపడి తెచ్చిన పంటకు రైతులకు లాభం చేసేది పోయి రైతులకే నష్టం చేస్తున్న వైనంపై అన్నదాతలు కన్నెర్రజేశారు. మహబూబ్నగర్ మార్కెట్ యార్డులో పల్లికి గిట్టుబాటు ధర(Groundnut crop) కల్పించాలని రైతులు పెద్ద ఎత్తున
MLC Kavitha | రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట, నాగర్కర్నూల్ వ్యవసాయ మార్కెట్లలో రైతుల చేపట్టిన న
MLC Kavitha | రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంట(Groundnut crop)కు కనీస మద్దతు ధర(Minimum support price) కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఆందోళన వ్యక్తం చేశారు.
వేరుశనగకు గిట్టుబాటు ధర లు రావడం లేదంటూ బుధవారం జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజుల వరకు వేరుశనగకు క్విం టా రూ.8,500పైగా ధర పలుకగా రెండు, మూడు రో జులుగా ధరలు తగ
రైతులు సాగు విధానంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల అన్నారు. మండలంలోని జల్లేపల్లి, పాతర్లపాడు, తాళ్లచెరువు, దమ్మాయిగూడెం ప్రాంతాల్�
రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటల్లో సరైన యాజమాన్య పద్ధ్దతులు పాటిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచించారు. ఎరువులు, పురుగుల మందులను మోతాదుకు మించనీయవద్దని.
ప్రతి ఏడాది జనవరి మాసంలో రావాల్సిన వేరుశనగ పంట ఈ సారి నెల ముందుగానే చేతికొచ్చింది. దీనికితోడు పంట కూడా పుష్కలంగా పండడం, ధర కూడా అధికంగా ఉండడంతో రైతులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం క్వింటాకు రూ.6,377 మద్దతు ధర �
పంటల సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత సూచించారు. సోమవారం మండల పరిధిలోని చరికొండ గ్రామంలో రైతులు సాగు చేసిన వరి, వేరుశనగ పంటలను ఏవో శ్రీలతతో కలిసి ఆమె పరిశీలించారు.