రమేష్ నగర్ లోని ఇంటి నం.15 2-331 యజమాని గడ్డం జయశంకర్ అనే వ్యక్తి కాలనీలోని కాలువను ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నాడని, కాలువ నీరు పారకుండా పిల్లర్ నిర్మిస్తున్నాడని స్థానికులు ఫొటోలు తీసి ఫిర్యాద�
Karimnagar Collectorate | కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించే క్రమంలో కరీంనగర్జి ల్లాలోని పలు మండలాల్లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం
Grievance cell | మా గ్రామానికి బీటీ రోడ్లు వేయించాలని కోరుతూ కొండపర్తి గ్రామానికి చెందిన కట్కూరి సురేష్ అనే యువకుడు సోమవారం గ్రీవెన్స్ సెల్లో వినతి ప్రతం అందజేశాడు.
మండల కేంద్రంలోని పెద్ద చెరువు రిజర్వాయర్, పోలకమ్మ చెరువు మధ్య ఉన్న వంద ఎకరాల పట్టా భూములు వరద నీటితో మునిగిపోతున్నాయని బాధిత రైతులు కలెక్టరేట్ గ్రీవెన్స్ కలెక్టర్ సత్యశారదకు వినతిపత్రం అందజేశారు.
మేడ్చల్ జిల్లా పరిధిఓఆర్ఆర్ లోపల ఉన్న సుమారు 30 చెరువుల బఫర్, ఎఫ్టీఎల్ హద్దులను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా డిజిటల్ సర్వే ద్వారా గుర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే బఫర్, ఎఫ్టీఎ�
రుణమాఫీ కాని రైతులంతా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదులు చేస్తున్నారు. రెండు విడతల్లో రుణమాఫీ కాని వారంతా గ్రీవెన్స్సెల్ బాట పట్టారు. అన్ని ఆర్హతలు ఉన్నా తమకు రుణమాఫీ ఎం�
వరంగల్ కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ సెల్కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వినతిపత్రాలు సమర్పించారు. కూర్చోవడానికి వసతులు లేకపోవడంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తం 124 దరఖాస్తుల�
మండలంలోని ముండ్రాయి, వెంకటాపూర్ రోడ్డులో మంగళవారం ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 2,33,900 నగదును ఫ్లయింగ్ స్కాడ్ బృందం సీజ్ చేసింది. ముండ్రాయి-వెంకటాపూర్ రోడ్డులో ఎఫ్ఎస్టీ బృందం వాహన తనిఖీల
Grievance Cell | ప్రజావాణి(Grievance Cellలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) అన్నారు.