బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన కార్యక్రమాలను కాంగ్రెస్ సర్కారు తామెందుకు పూర్తి చేయాలనుకుంటుందో.. లేదా..పనులు చేయడంలో అలసత్వం, నిర్లక్ష్యమో తెలియ దు గానీ జిల్లాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అభ
ఎన్నికల సమయంలో గంపెడు హామీలు ప్రకటించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నేటికీ నెరవేర్చకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. కనీసం చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులకు సైతం నిధులు కేటాయించకపోవడంతో పను�
బయోడిగ్రేబుల్ ఉత్పత్తులను ప్రోత్సహించాలని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ఓవెన్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం పరిధిలోని గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కు
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ వెనుకబాటే ఉండేది. చిన్నాచితకా పరిశ్రమలు కూడా మన దగ్గరకు రాకుండా తరలించుకుపోయేటోళ్లు. మనోళ్లు పెడుదామంటే అనేక కొర్రీలు పెట్టి అడ్డుకునేటోళ్�
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్25(నమస్తే తెలంగాణ) సమైక్య పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యంత వెనకబడ్డ నియోజకవర్గం మునుగోడు. తాగేందుకు మంచినీళ్లు లేక ఫ్లోరైడ్ భూతానికి చిక్కి కుప్పకూలింది. పంటల సాగుకు �
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ను త్వరలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ప్రారంభించనున్నట్టు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు తుర్కపల్ల�
Minister KTR | తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి విని అమెరికా పారిశ్రామికవేత్తలే ఆశ్చర్యపోతున్నారని, తమ దేశంలో కూడా ఇలాంటి అద్భుత విధానం లేదని చెప్పారని ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు.
దండు మల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో స్థానిక యువతకు ప్రాధాన్యం ఇస్తామని, సుమారు 40వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఈ నెల 1న పలువురు మంత్రులతో కలిసి వచ్చిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఈ ప్రాంతంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. అందులో భాగంగా దండు మల్కాపురంలో బొమ్మల తయారీ పరిశ్రమ
ఉప ఎన్నికల పుణ్యమా అని ఇప్పుడు అందరి దృష్టీ మునుగోడుపైనే కేంద్రీకృతమైంది. దశాబ్దాలపాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ గానీ, గత ఎనిమిదేండ్ల నుంచి కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ కానీ ఎన్నడూ మ
యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపూర్లోని నైపుణ్య శిక్షణాకేంద్రం ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.
Minister KTR | దండుమల్కాపురంలోని ఎంఎస్ఎంఈ–గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో అతి విశాలమైన, అన్ని వసతులు ఉన్న నైపుణ్య శిక్షణా కేంద్రం (స్కిల్ డెవలప్మెంట్ సెంటర్) డిసెంబర్ 2022 సరికల్లా అందుబాటులోకి వస్తుందని రాష్�
ఏడాదిలోనే 10 పరిశ్రమల ఏర్పాటు, ఉత్పత్తి నిర్మాణ దశలో మరో 90 యూనిట్లు అన్ని హంగులతో మౌలిక సదుపాయాల కల్పన ఇండస్ట్రియల్ పార్కు విస్తరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో