భవిష్యత్ అవసరాలకు సరిపడా విద్యుత్తును సమకూర్చుకొనే లక్ష్యం తో ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిం ది.
పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టడంలో ముందువరుసలో నిలిచే సింగరేణి మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ప్రస్తుతం నిర్వహిస్తున్న హైడ్రోజన్ ప్లాంట్ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్గా మార్చడంతోపాటు, రామగు�
ఆఫ్షోర్ విండ్, గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ప్రాజెక్టులపై ఇంటర్-స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీలను 25 ఏండ్లపాటు పూర్తిగా రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. 2032 డిసెంబర్
న్యూఢిల్లీ : సాంకేతికత, గ్రీన్ ఫ్యూయల్లో వేగంగా అభివృద్ధి సాధించడం ద్వారా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ ధర తగ్గుతుందని, రాబోయే రెండేళ్లలో పెట్రోల్తో నడిచే వాహనాలతో సమానంగా వాటిని తయారు చేస్తామని కేంద్ర �