ఇద్దరు ఉపాధ్యాయులు 200 మందికి ఎలా బోధిస్తారంటూ ఆగ్రహించిన విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఆందోళనకు దిగారు. ఈ ఘటన భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలో చోటుచేసుకున్నది.
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులైన కుక్లు, హెల్పర్లకు గతేడాది డిసెంబర్ వరకే గౌరవ వేతనం అందింది. ఈ యేడాది జనవరి నుంచి గౌరవ వేతనాలు అందలేదు.
70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న పాఠశాల అది. ఎందరో ప్రముఖులకు బాల్యంలో ప్రాథమిక విద్యను అందించిన ప్రైమరీ స్కూలు అది. గడిచిన కొన్నేళ్ల వరకూ నిండా విద్యార్థులతో కళకళలాడిన సరస్వతీ నిలయమది.
ఆహ్లాదకర వాతావరణంలో చదవాల్సిన విద్యార్థులు అవస్థల మధ్య పాఠాలు నేర్చుకుంటున్నారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదులు... ఎప్పుడు మీద కూలుతాయో తెలియని పైకప్పులు ఉండడంతో చెట్ల కిందే చదువులు సాగిస్తున్నారు డోం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలిరోజు సర్కారు బడులు తుస్సుమన్నాయి. విద్యార్థులు అనుకున్న సంఖ్యలో రాకపోవడంతో పాఠశాలలు వెలవెలబోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమం ఏమ�
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ నిర్మాణం కోసం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సర్కారు బడులలో ఇంగ్లిష్ మీడియాన్ని కూడా �
కాసేపట్లో బడి గంట మోగనున్నది. పిల్లలు మళ్లీ బడిబాట పట్టనున్నారు. ఆటలు కట్టిపెట్టి పుస్తకాలతో కుస్తీ పట్టే సమయం వచ్చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాఠశాల తరగతి గది తలుపులు తెరుచుకోనున్నాయి.
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కొన్ని పాఠశాలలన�
Yadadri | అన్నెంపున్నెం ఎరుగని ఆరుగురు బాలికలు ఓ టీచర్ చేతిలో బలయ్యారు. వారికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ టీచర్ మృగంలా మారాడు. మనవరాళ్ల వయసున్న ఆ బాలికలపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాల నుంచి ఆదివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని విద్యార్థినులు సాహసోపేతంగా పట్టుకున్నారు. కు మ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండ లం పట్నాపూర్లోని బాలికల ఆశ్రమ పాఠ�
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) పాత్ర కీలకమైంది. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులతో ఏర్పాటు చేసే ఈ కమిటీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం శనివారం �