రాష్ట్రంలో ఇప్పటికే ఒక కాలేజీ ఏర్పాటు కాగా, కొత్తగా మరో 9 ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇవి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు కాగా, వీటిని ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్గ్రేడ్చేస్త�
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు 82మంది క్రీడాకారులు ఎంపికైనట్లు మెదక్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కరణం గణేశ్వ్రికుమార్,ప్రధాన కార్యదర్శి మేడ భుజగేందర్రెడ్డి తెలిపారు. శనివారం చేగు�
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెకింపును పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఓట్ల లెకింపు సందర్భం గా అధికారులు, సిబ
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పాలీసెట్- 2024 ప్రవేశ పరీక్ష శుక్రవారం సజావుగా జరిగింది. భువనగిరిలో 5 కేంద్రాలు, యాదగిరిగుట్టలో 2 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం 11 నుంచి మధ్యాహ�
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పాలీసెట్- 2024 ప్రవేశ పరీక్ష శుక్రవారం సజావుగా జరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 �
తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పాలీసెట్ - 2024 ప్రవేశ పరీక్ష శుక్రవారం జరుగనుంది. ఉదయం 11నుంచి మధ్యా హ్నం 1:30 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు నిర్ణీత సమయం కంటే ఒక్క నిమిషం
వస్తువుల కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు సూచించే బీఐఎస్పై అవగాహన ఉండాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) ప్రతినిధులు కవిలత, జయశ్రీ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగని రోజు నిద్రాహారాలు మాని తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో ప్రభుత్వంతో పోరాడుతామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో రెండేండ్ల కోర్సు పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో చేరేందుకు ప్రభుత్వం బ్రిడ్జి కోర్సుల రూపంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.