KTR | ఈ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మరి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్�
Telangana DSC | డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Marri Pravalika | మా అక్క ఆత్మహత్యకు శివరామే కారణం అని ప్రవళిక సోదరుడు కుమార్ స్పష్టం చేశారు. మాకు న్యాయం జరగాలంటే అతన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ ఇతర పార్టీలు కూడా మా ఇంట�
తెలంగాణలో డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 196 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందుకు సంబంధించి �
త తొమ్మిదేండ్లలో గురుకుల విద్యా సంస్థలు, ఇరిగేషన్, ఆరోగ్యం, పంచాయతీరాజ్, పోలీసు తదితర శాఖల్లో వేలాది ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా వివిధ శాఖల్లోని దాదాపు 82 వేలకు పైగా ఉద్యోగాల భర్త�
TSPSC | గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు ఈ నెల 21వ తేదీతో గడువు ముగియనున్నది. దరఖాస్తు సమయంలో ఏమైనా పొరపాట్లు చేస్తే సవరించుకోవడానికి ఈ నెల 16వ తేదీ నుంచి టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది.
Telangana | స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 2వ తేదీన మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని సోమవారం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్ర�
TSPSC | హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమినరీ ఫైనల్ కీ విడుదలైంది. తుది కీని టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే ఫలితాలు విడుదల కానున్నాయి.
TSPSC | హైదరాబాద్ : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న 78 అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈ నెల 8వ తేదీన రాత పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్ల
TREIRB | హైదరాబాద్ : తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహిస్తున్న పరీక్షలు మొదటి రోజు సజావుగా సాగాయని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డు(ట్రిబ్)
TSPSC | గ్రూప్-3 పరీక్ష అక్టోబర్ నెలలో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయమై కమిషన్ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే రెండు, మూడుసార్లు చర్చించి, ఎన్నికలకు ముందే పరీక్ష నిర్వహించాలనే �
TREIRB | హైదరాబాద్ : గురుకుల నియామక పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సీబీఆర్టీ(కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష) పరీక్షలు నిర్వహించనున్నారు.