Kerala | కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ దిష్టిబొమ్మను స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) దగ్ధం చేసింది. నూతన సంవత్సరం సందర్భంగా కన్నూరు జిల్లాలోని పయ్యంబలం బీచ్లో 30 అడుగుల ఎత్తులో గవ�
కేరళ సీఎం పినరాయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మధ్య మాటలు తూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా ఆరిఫ్పై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి విజయన్ ఫిర్యాదు చేశారు.
తనపై దాడికి కేరళ సీఎం పినరయి విజయన్ కుట్ర చేశారని సంచలన ఆరోపణలు చేసిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బుధవారం తాజాగా ముఖ్యమంత్రికి, ఆయన మంత్రులకు సిగ్గులేదని వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు స్పందన నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఒక బిల్లును ఆమోదించారు. మిగతా ఏడు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వులో ఉంచారు. ఇటీవల పంజాబ్ వర్సెస్ గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు స్పంద�
Kerala | కేరళ (Kerala) అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులు ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను సకాలంలో క్ల�
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా కాలయాపన చేస్తున్న గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వెల్లడించారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ఖాన్ సీఎం విజయన్పై చర్య తీసుకుంటానని బాంబు పేల్చారు. బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం కార్యాలయానికి సంబంధం ఉన్నట్టు తేలితే జోక్యం చేసుకుంటానని వెల్లడించారు. గవర్నర్ ఖాన్�
కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, పినరయ్ విజయన్ ప్రభుత్వం మధ్య కోల్డ్వార్ మరింత పెరిగింది. చాలాకాలంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే నిర్ణయాలు తీసుకొంటున్న గవర్నర్, తాజాగా ప్రభుత్వం ప్రతిపాదిం�