వందేండ్ల చరిత్ర గల ప్ర భుత్వ సిటీ కాలేజీ అరుదైన ఘనతను దక్కించుకుంది. దేశంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అత్యధిక గ్రేడ్ పొందిన కాలేజీగా రికార్డు సృష్టించింది. న్యాక్ బెంగళూరు విడుదల చేసిన ఫలితాల్లో 3.67 స�
విద్యార్థులు బంగారు భవిష్యత్కు ఇప్పటి నుంచే మార్గాలు వేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. నర్సంపేటలోని డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
బతుకమ్మ, దసరా,దీపావళి పండుగులు సమీపిస్తున్నా వేతనాలు రాకపోవడంతో అతిథి అధ్యాపకులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరకొర వేతనాలతో సేవలందిస్తున్న అతిథి అధ్యాపకులకు వచ్చే కనీస వేతనాలు సమయానికి అంద�
రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా దక్కింది. న్యాక్ గుర్తింపు ఆధారంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బోధన్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఖైరతాబాద్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ కరీంనగర్కు �
గత పాలకులు తెలంగాణలో విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం విద్యపై విరివిగా ఖర్చు చేస్తూ తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నది. విద్యపై వెచ్చించే మొత్తాన్ని ఖర్చుగా కాకుండా భవిష్యత్�
రాష్ట్రంలోని మరో మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు అటానమస్ హోదాను దక్కించుకొన్నాయి. న్యాక్-ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (కామారెడ్డి), ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ (నల్లగొండ), ప్రభుత్వ డ
మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం పేదవిద్యార్థులకు వరమని తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి జిల్లా సమన్వయకర్త బిజ్వారం మహేశ్గౌడ్ గురువారం ప్రకటనలో తెలిపారు.
ఈ ఏడాది ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో రికార్డుస్థాయి అడ్మిషన్లు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 14 కాలేజీల్లో వెయ్యికిపైగా చొప్పున విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అది మొత్తం మూడేండ్లలో కాదు.. కేవలం డిగ్రీ ఫస్టియర