‘ఎన్నికలు అనగానే ఆగం కావద్దు.. ప్రతి బూత్ కన్వీనర్ తానే అభ్యర్థి అనుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోని అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలి’ అని ప్రభుత్వ చీఫ�
గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రభుత్వం నుంచి వరింగ్ జర్నలిస్టులకు అందించాల్సిన ఇళ్ల స్థలాల కేటాయింపు సర్యులర్ కాపీని సిక్స్మెన్ కమిటీకి మంత్రి కేటీఆర్ శుక్రవారం అందజేశారు.
ఉద్యమ సమయంలో ఓరుగల్లే కదనరంగమైంది. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఏ పిలుపు ఇచ్చినా ఈ గడ్డ కదలివచ్చింది. ఉద్యమానికి, బీఆర్ఎస్కు ఊపిరిలూదింది.. ఉద్యమానికి కేంద్రబిందువైంది.. మొదటినుంచీ అండగా ఉంటున్న ఈ గడ్డ ప
వరంగల్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్పై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం కాజీపేటలో శాసన మండలి డిప�
సురక్షా దినోత్సవాన్ని అంతటా ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం పోలీసు శాఖ సమర్థవంతమైన సేవల గురించి ప్రజలకు తెలిసేలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా అవగాహన ర్యాలీల
ఈనెల 31న హనుమకొండ ఆర్ట్స్ కళాశాల ఆడి టోరియం ఆవరణలో నిర్వహించనున్న కార్మిక యుద్ధభేరి సభకు తరలిరావాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. కార్మిక సంక్షేమ మాసోత్సవంలో భాగంగా పబ్ల�
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేనివిధంగా కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ, కార్మికుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక మాసోత్సవాల్లో �
జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. గ్రామాలు, వార్డులు, డివిజన్ల పరిధిలోని పార్టీ శ్రేణులను ఒక వేదికపైకి ఆహ్వానించి.. నాయకత్వం ఆత�
వేయి స్తంభాల గుడిపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. ఆదివారం హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడార�
సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని శివుడికి ప్రత్యేక పూజలు చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహా శివరాత్రి సందర్భంగా శనివారం ఆయన హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వ�
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానలు పటిష్టమై పేదల పెన్నిధిగా మారాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా�