అమెరికాలో అమలులో ఉన్న ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్(ఎఫ్సీపీఏ)ను నిలిపివేయాలని న్యాయ శాఖను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన గౌతమ్ అదానీకి అగ్రరాజ్యమైన అమెరికా అరెస్టు వారంట్ జారీచేయడంతో ఇండియాలో రాజకీయ దుమారం చెలరేగింది. భారతదేశంలో విద్యుత్తు ప్రాజెక్టుల కోసం రాజకీయ పెద్ద
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల ఎంపీల ఆందోళనలతో ఉభయ సభలు ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వాయిదా పడ్డాయి. ఇటీవల మృతి చెందిన లోక్సభ సభ్యులు వసంత్ చవాన్(నాందేద్), ఎస్
దేశంలో సోలార్ పవర్ విక్రయ ఒప్పందాల్లో అదానీ గ్రూప్పై వచ్చిన లంచం, నేరారోపణల్లో మొత్తం ఎనిమిది మందిపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు, ఉన్నతాధికారులకు రూ.2,200 కోట్లకుపైగా లంచాలు
బొగ్గు బ్లాకుల వేలం పాలసీకి తిలోదకాలిచ్చిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దానిని అదానీకి అనుకూలంగా మార్చి వారికి లాభదాయకమైన బొగ్గు క్షేత్రాలను అప్పనంగా అప్పగించిందని కాంగ్రెస్ ఆరోపించింది.
Jairam Ramesh | ప్రధాని నరేంద్రమోదీ ప్రతి నెలాఖరులో నిర్వహించే మన్ కీ బాత్పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్ చురకలు వేశారు. ఈ నెల 30న నిర్వహించేది మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కావడంతో.. దానికి �
Mallikarjun Kharge | కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ పాలనలో న్యాయశాస్త్ర నియమాలను తుంగలో తొక్కారని, ప్రజాస్వామ్యం కూనీ అవుతున్నదని ఆయన �
భారత్ వద్దనున్న విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు అంతకంతకూ క్షీణిస్తున్నాయి. ఫిబ్రవరి 24తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు మరో 325 మిలియన్ డాలర్ల మేర తగ్గి 560.94 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.
Rahul Gandhi | రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం లోక్సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పెదవి విరిచారు. ప్రధాని ప్రసంగం తనకు ఏమాత్రం సంతృప్తినివ్వల