livestocks on Roads | నగరంలో రోడ్లపై పశువులు కనిపిస్తే వాటిని గోశాలకు తరలించాలని స్థానిక నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశించినా అధికారులు అమలు జరపడం లేదు. అటు పశువుల యజమానులు సైతం నిర్లక్ష్యంగా రోడ్లపైకి విడిచిపెడుతున్�
దశాబ్దాలుగా భూమిని నమ్ముకుని.. సాగు చేసుకుంటూ జీవనాధారం పొందుతున్న రైతులకు ప్రభుత్వం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. రైతులకు బువ్వ పెట్టే భూమిని ప్రభుత్వం అప్పనంగా తీసుకునే ప్రయత్నం చేస్తూ రైతులను
‘నేనేం చేయలేను... మీరు బీఆర్ఎస్ వాళ్లను కలవండి’ ఇవీ బీఆర్ఎస్లో గెలిచి, కాంగ్రెస్లో చేరిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎనికెపల్లి రైతులతో చేసిన వ్యాఖ్యలు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలో సిబ్బంది నియామకానికి శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. రాజన్న ఆలయానికి సంబంధించిన వేములవాడ సమీపంలోని తిప్పాపూర్ గోశాలలో సిబ్బంది నియమాకా�
వేములవాడలోని రాజన్న ఆలయ గోశాలను దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్లు శ్రీనివారావు, కృష్ణప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేములవాడ శివారులోని తిప్పాపురంలో గల ఆలయ గోశాల పరిసరాలు, సంరక్షణకు చర్యలను పరి
వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ గోశాలలో కోడెల మరణమృదంగం కొనసాగుతున్నది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పట్టింపులేమి మూగ జీవాలకు శాపంగా మారింది. సరైన ఆవాసం, ఆహారం లేక తల్లడిల్లతూ తనువు చాలిస్తున్నాయి. శుక్రవారం
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయంలో కోడెల పంపిణీ తిరిగి ప్రారంభమైంది. ఆరు నెలల క్రితం ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ ప్రారంభించార�
కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన బక్కొళ్ల మహిపాల్ది వ్యవసాయ కుటుంబం. జీవనోపాధి కోసం తన 21వ ఏట నుంచే గల్ఫ్ బాట పట్టాడు. సౌదీలో కూలీగా పనిచేస్తూ సుమారు 18 ఏళ్లు గడిపాడు. గల్ఫ్ నుంచి స్వగ్రామానికి
సుల్తాన్బజార్ : హిందువుల ఆరాధ్యదైవమైన గోమాతను రాష్ట్ర మాతగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ చైర్మన్ జస్మత్ పటేల్, రిథేష్ జాగిర్ధార్లు ప�
శంషాబాద్ : శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ సమీపంలో జీయర్స్వామి ధ్యాన్ ఫౌండేషన్ నూతన గోశాల నిర్మాణానికి ఆధ్యాత్మిక గురువు శ్రీ అహోబిల జీయర్స్వామి భూమి పూజ చేశారు. కాగా గోశాలను రెండెకరాల విస్తీర్ణం