హిమాచల్ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఘోరు రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. దీంతో ఒకే కుటుంబానికి ఆరుగురు మృతిచెందారు. రాజేష్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్నారు
Army Vehicle Falls Into Gorge | ఆర్మీ వాహనం అదుపుతప్పింది. లోయలోకి అది దూసుకెళ్లింది. 700 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. ఆర్మీ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మరణించారు. పలువురు గాయపడ్డారు.
Woman Falls Into Gorge | ఒక మహిళ తన మొబైల్ ఫోన్లో సెల్పీ తీసుకుంటా జారి లోయలో పడింది. రక్షించమని కేకలు వేసింది. గమనించిన స్థానికులు హోంగార్డు సహాయంతో ఆ మహిళను కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Anvi Kamdar: రీల్ స్టార్ అన్వి కామ్దార్ ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలో ఓ జలపాతం వద్ద రీల్ చేస్తూ.. సుమారు 300 ఫీట్ల లోతున్న లోయలో పడిపోయింది.
Bus Accident: ఉత్తరాఖండ్లో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. గంగోత్రి జాతీయ హైవేపై ఉన్న గంగనాని వద్ద బస్సు లోయలో పడింది. డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి�
జమ్ముకశ్మీర్లోని (Jammu Kashmir) రాంబన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ (Ramban) సమీపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో (Nilgiris district) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు (Tourist Bus) నీలగిరి ఘాట్ రోడ్డులోని కూనూర్ (Coonoor) సమీపంలో అదుపుతప్పి లోయలో (Gorge) పడిపోయింది. దీంతో ఎనిమిది మంది అక్కడ�
Bus fell into gorge | యాత్రికులతో వెళ్తున్న బస్పు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది (Bus fell into gorge). ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. బస్సులో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.
జమ్ముకశ్మీర్లోని (Jammu kashmir) జాజ్జర్ కోట్లీలో (Jhajjar Kotli) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. మంగళవారం ఉదయం అమృత్సర్ (Amritsar) నుంచి కత్రా (Katra) వెళ్తున్న బస్సు.. జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిపై (Jammu-Srinagar national highway) జాజ్జర్ సమీప�
Maharashtra:కాలువలో బస్సు పడడంతో.. అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలో జరిగింది.
Kupwara | జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని మాచల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ చేస్తున్న ముగ్గురు సైనికులు లోయలో జారిపడి మరణించారు.
Selfie | కోతులతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకున్నది. అబ్దుల్ షేక్ అనే వ్యక్తి తన కారులో పుణె జిల్లా
Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్లోని కులూ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.