Minister Konda Surekha | తెలంగాణ ఆషాఢ మాసం బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్రెడ్డి 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించారని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు.
గోల్కొండ వేదికగా నేతన్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శుభవార్త అందించారు. ‘తెలంగాణ చేనేత మగ్గం’ అనే కొత్త పథకాన్ని తీసుకురానున్నామని.. దీనిద్వారా గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందిస్తామని సీఎం అన్
పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ (TS-iPASS) చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. గోల్కొండ కోటలో (Golkonda) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.
హైదరాబాద్లో ఆషాఢ బోనాల జాతర (Ashada bonalu) ఈ నెల 22న ప్రారంభం కానుంది. నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు గోల్కొండ కోటలోని (Golkonda) జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలిబోనంతో మొదలుకానున్నాయి.
కరోనాతో గణనీయంగా తగ్గిన విదేశీ పర్యాటకం.. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకొంటున్నది. అంతర్జాతీయంగానూ విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలు ఎత్తేయడంతో భారత్..
మెహిదీపట్నం : తాగడానికి డబ్బులు ఇస్తావా లేదా అని ఓ తాగుబోతు బ్లేడ్తో ఓ వ్యక్తిపై దాడి చేసి గాయ పరచిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా�
ఘనం ఇక్కడి విశిష్టత అందరికీ తెలియాలి దక్కన్ ఆర్కైవ్ హెరిటేజ్వాక్లతో చరిత్ర వివరణ ఇప్పటివరకు 20 హెరిటేజ్ వాక్లు పూర్తి విద్యార్థులను అభినందించిన బ్రిటిష్ హైకమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్ నగర విశిష్�
మెహిదీపట్నం : కుటుంబసమస్యల కారణంగా ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్రెడ్డి కథనం ప్రక�
మెహిదీపట్నం: సివరేజి మరమ్మత్తులు చేసే సమయంలో సిబ్బంది భద్రతాప్రమాణాలను పాటించాలని గోల్కొండ డివిజన్ జలమండలి డీజీఎం జవహర్ అలీ అన్నారు. సోమవారం డివిజన్ కార్యాలయం ఆవరణలో భద్రతాపక్షోత్సవాలను డీజీఎం జవ�
సీఎం కేసీఆర్| తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతానికిపైగా పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్కు ట్రీ సిటీగా ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు.
సీఎం కేసీఆర్| వ్యవసాయరంగంలో రాష్ట్రం అసాధారణ అభివృద్ధి సాధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు కరువు కాటకాలకు చిరునామాగా మారిన తెలంగాణ.. స్వరాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అద్భుతమైన కృషితో వ్యవసాయ రంగ�