జానకమ్మ తోటలోకి వెళ్లిన ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దోపిడీ దొంగ లాక్కుని పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం .. రహ్మత్నగర్కు చెందిన మంగలి శంకరమ్మ (55) యూసుఫ్ గూడలోని ఇండ్లల్లో పనులు చేస్తుంటుంది. ప్రతిరో
Gold Chain Theft | మెదక్ జిల్లా వల్లూరు గ్రామానికి చెందిన ముక్కెర భాగ్యమ్మ (45), ఆంజనేయులు దంపతులు.. కేపీహెచ్బీ కాలనీ వసంత నగర్ కాలనీలో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. ఆంజనేయులు ఇటీవల ఒక వ్యక్�
వేకువజామున ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి తాగడానికి నీళ్లు అడగగా.. గుడ్డిగా నమ్మిన ఓ మహిళ ఇంట్లోకి వెళ్లగానే .. ఆమె మెడలోని బంగారు గొలుసును తస్కరించి పారిపోయిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చో
తాళం వేసిన ఇండ్ల లో చోరీ చేసి.. ఆపై ఆధారాలు దొరక్కుండా కారం చల్లి వెళ్లిన ఘటన నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి హుం డీల లెక్కింపులో బంగారు గొలుసు చోరీ చేసి చెత్తబుట్టలో వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆలయ ఈవో బాలాజీ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవ�