తెలంగాణ దేహానికి వేల ఊర్లు, లక్షల పేర్లు ఉండొచ్చు.లోకాన్నే అక్కున చేర్చుకునే అమ్మలా.. అణగదొక్కితే ఎదురుతిరిగే కాళికలా తన చరిత్ర సాగవచ్చు. పల్లె చెట్ల కింద తృప్తిగా కబుర్లాడుకునే బాపులా, పట్నంలో సందడి చేస�
అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. లంగర్హౌస్లో బోనాల తొలిపూజ కార్యక్రమాన్ని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిర్వహించారు. అనంతరం లంగర్హౌస్ మార్కెట్ నుంచి గ
చారిత్రాత్మక గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో జరిగే ఆషాఢ మాసం బోనాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ,బాధ్యతతో పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. �
గోల్కొండ కోటలోని జగదాంబకు ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో ఆదివారం రెండో బోనం పూజ ఘనంగా జరిగింది. అమ్మవారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేసి హారతి కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు ఆధ్వర్యంలో ప�
Traffic Restrictions | గోల్కొండ బోనాల సందర్భంగా టాఫ్రిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Akkanna Madanna Temple | చారిత్రక శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ కమిటీ సర్వసభ్య సమావేశం వివిధ కార్యవర్గ సభ్యులతో కలిసి అక్కన్న మాదన్న ప్రార్థన మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా దేవరశెట్ట�
Golconda Bonalu | ఆషాఢ మాసంలో జరిగే చారిత్రాత్మక గోల్కొండ బోనాలను ఘనంగా నిర్వహించడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఉత్సవ కమిటీ చైర్మన్ కె.చంటిబాబు తెలిపారు. గోల్కొండ కోట జగదాంబ ఎల్లమ్మ ఆలయం ఆవరణలో ఉత్సవ కమిటీ సభ్య�
గోల్కొండలో కొలువైన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి భక్తులు ఆదివారం మూడో బోనం సమర్పించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు నగరం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో గోల్కొండ కోట కిటకిటలాడింది
నగరంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆదివారం గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించారు. దీంతో భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తెలంగాణ ఆషాఢ మాసం బోనాలను గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, నగర పోలీస�
తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు జూలై 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. కేవలం రెండు రోజులే మిగిలి ఉండగా, ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్ల విషయంలో చాలా వెనుకబడి ఉన్నారు.
గోల్కొండ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. బుధవారం గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో నెల రోజుల పాటు జరిగే బోనాలను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత�