ఆలయాన్ని చేరుకోగానే భక్తులు సాధారణంగా చేసే ప్రక్రియ ప్రదక్షిణ. కేవలం ప్రదక్షిణలు చేయటం కోసమే గుడికి వెళ్లే భక్తులు కూడా ఉంటారు. తమ కోరిక తీరటం కోసం దైవానికి మొక్కే వాటిలో ప్రదక్షిణ కూడా ఒకటి. జాతకరీత్యా �
అక్షర జ్ఞానానికి ఆమడదూరంలోనే ఉండిపోయిన ఆదివాసులు అందలం ఎక్కేందుకు తొవ్వ దొరికింది. విజ్ఞాన
సముపార్జన దిశగా మరింత వేగంగా అడుగులు వేసేందుకు మార్గం సుగమమైంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కే�
మనిషి తరించాలంటే మూడు రుణాలు తీర్చుకోవాలంటుంది శాస్త్రం. అవే దేవ, పితృ, రుషి రుణాలు. దేవతలను ఆరాధించడం అంటే యజ్ఞయాగాదులు, జపతపాదులు చేయడం ద్వారా దేవరుణం తీరుతుంది. అలాగే వేద శాస్ర్తాల అధ్యయనంతో రుషి రుణం �
భగవంతుడి నామస్మరణ మనల్ని చెడు నుంచి కాపాడుతుంది. మన చేయి అగ్నికి తెలిసి తగిలినా, తెలియక తగిలినా కాలకుండా ఉండదు. అలానే, భగవంతుని నామం పలికితే చాలు పాపాలు పరిహారం అవుతాయి. మనం ఏ పనిలో ఉన్నా, ఏ సమయంలో అయినా దైవ�
గౌడ కులస్తుల ఆరాధ్య దైవాల విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని గౌడ జనహక్కుల పోరాట సమితి మోకు దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల రమేశ్ డిమాండ్ చేశారు.
గ్రామదేవతలను కొలిచే ఆచారం ప్రాచీనకాలం నుంచి ఉన్నది. అంటువ్యాధుల నుంచి ఊరిని కాపాడుతూ, పాడిపంటలు అనుగ్రహిస్తూ గ్రామదేవతలు తమను కాపాడుతూ ఉంటారని ప్రజలు విశ్వసిస్తారు. పొలిమేరలో కొలువుదీరిన గ్రామదేవతలు �
వృత్తిపన్నుకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు గౌడల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి: మంత్రి శ్రీనివాస్గౌడ్ ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి రవీంద్రభారతి, ఆగస్టు 8: బహుజన రాజ్యం కోసం నిజాం పాలకుల నిర