Smriti Irani | దేశంలో పేదల ఆకలి కేకలను బయటపెట్టిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఏదో 3 వేల మందికి ఫోన్ చేసి ‘మీకు అకలిగా ఉన్నదా’ అని ప్రశ్నిం
Hunger Index | వివిధ దేశాల్లో ఆకలి స్థాయులు, పోషకాహార లోపాలను సూచించే ఈ సూచీలో 2023 సంవత్సరానికి గానూ మొత్తం 125 దేశాలను పరిగణనలోకి తీసుకొంటే 28.7 హంగర్ స్కోరుతో భారత్ 111వ స్థానంలో నిలిచింది. కిందటేడాది ర్యాంకుతో పోలిస�
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటింది. నేటికీ పేదరికం పరిష్కారం కాలేదు. దేశంలో దాదాపు 30 కోట్ల మంది కఠిన దారిద్య్రంలో ఉన్నారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నవారు కూడా పేదరికాన్ని అను�
2022-23 కేంద్ర బడ్జెట్ రూ.39.5 లక్ష ల కోట్లు కాగా ప్రస్తుత 2023-24 బడ్జెట్ రూ. 45 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టి గతం కంటే బడ్జెట్ వ్యయం పెంచినట్లుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఘనంగా పేర్కొన్నారు.
kunamneni sambasiva rao | దేశంలో ఆకలి, పేదరికాన్ని అరికట్టడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల
18 నెలల్లో సాధించి చూపుతాం కర్ణాటక, గుజరాత్ కంటే అద్భుతంగా తీర్చిదిద్దుతాం మంత్రి కేటీఆర్ వెల్లడి హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాబోయే 18 నెలల్లో తెలంగాణలో పోషకాహారలోప గణాంకాలలో అద్భుతమైన మా
విద్యార్థుల కడుపు మాడుస్తున్న మోదీ సర్కారు పీఎం పోషణ్ అభియాన్కు ఏటా నిధుల తగ్గింపు ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,267 కోట్లు కట్ బడ్జెట్లో కేటాయింపులు సంవత్సరాల వారీగా కోట్లలో.. హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే త�
పంటల వైవిధ్యంతోనే వ్యవసాయ సమస్యలు తీరుతాయనే మాట తరచూ వింటుంటాం. అలాంటప్పుడు పంట మార్పిడి విధానాన్ని రైతులు ఎందుకు ఇష్టపడటం లేదనేది కీలకమైన ప్రశ్న. 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణల తర్వాత వచ్చిన కేంద్రప్రభ�