కంటోన్మెంట్, బొల్లారంలోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల నూతన భవనాలను గ్లాండ్ ఫార్మా సంస్థ సహకారంతో సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, కళాశాల భవనాలను శుక్రవారం గ్లాండ్ ఫార్మా మేనేజింగ్ ట్రస�
హైదరాబాద్ కేంద్రంగా కార్యాకలాపాలు అందిస్తున్న గ్లాండ్ఫార్మాలో మెజార్టీ వాటా కొనుగోలు చేయడానికి విదేశీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ వాటా కొనుగోలుకు సంబంధించి బ్లాక్స్టోన్, బ్రోక్ఫిల్డ్, వార్బర�
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న గ్లాండ్ ఫార్మాకు అమెరికా గట్టి షాకిచ్చింది. హైదరాబాద్లో ఉన్న ఫార్మా యూనిట్పై అమెరికా హెల్త్ రెగ్యులేటరీ ఇటీవల తనిఖీ చేసి ఫామ్ 483 జారీ చేసింది.
ప్రముఖ ఔషధ ఉత్పత్తుల సంస్థ గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో రూ. 400 కోట్ల పెట్టుబడితో తమ తయారీ కేంద్రాన్ని విస్తరించనున్నది. ఈ విస్తరణ ద్వారా మరో 500కు పైగా ఉద్యోగావకాశాలు రానున్నాయి.
ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. కొత్తగా రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దాంతో మరో 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని
గ్లాండ్ ఫార్మాను చేజిక్కించుకొనేందుకు విదేశీ ఫండ్ మేనేజర్లు పోటీ పడుతున్నారు. ఈ హైదరాబాదీ ఔషధ రంగ సంస్థలో తమకున్న మెజారిటీ వాటాను అమ్మేందుకు ఫోసున్ కంపెనీ సిద్ధమైంది.
హైదరాబాద్, జూలై 21: హైదరాబాద్ కేంద్రంగా కార్యాకలాపాలు కొనసాగిస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ గ్లాండ్ ఫార్మా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.350.70 కోట్ల కన�
25 కోట్ల స్పుత్నిక్ వ్యాక్సిన్లను తయారు చేయనున్న సంస్థహైదరాబాద్, మార్చి 16: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న గ్లాండ్ ఫార్మా కూడా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను తయారు చేయడానికి సిద్ధమైం�