రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పనులను కేంద్ర ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. రాష్ట్ర ఎన్నికల విభాగంలో కొత్తగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ను అదనప�
జీహెచ్ఎంసీ ప్రకటించిన ‘ఎర్లీబర్డ్ స్కీం’కు విశేష స్పందన లభిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెలాఖరు 30వ తేదీ నాటికి ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంటూ ఆఫ
తెలంగాణ రాష్ట్రంలో పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయంటూ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది.
తొలివిడత కంటి వెలుగు పరీక్షల్లో ఘన విజయం సాధించామని, రెండో విడతలోనూ గిన్నిస్ రికార్డు సాధించేలా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైదరాబాద్ ద�
గ్రేటర్ ప్రజల జీవన ప్రమాణాలపై ఈజ్ ఆఫ్ లివింగ్, సిటీజన్ పర్సెప్షన్ సర్వే -2022లో నగర పౌరులు ప్రతి ఒక్కరూ పాల్గొని హైదరాబాద్ నగరాన్ని ముందంజలో ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు.
స్పెషల్ సమ్మర్ రివిజన్ 2023ను అనుసరించి వచ్చే సంవత్సరం జనవరి 1 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒకరు ఓటరుగా నమోదు చేసుకోవాలని హైదరాబాద్ ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించారు.
ఈకో గణేశ్ తయారీకి ఇన్ఫుట్ సబ్సిడీ అనేక ప్రోత్సాహకాలు సైబరాబాద్ సీపీ, బల్దియా కమిషనర్ విగ్రహాల తయారీదారులతో సమావేశం సిటీబ్యూరో, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ): ప్లాస్టర్ ఆఫ్ పారిస్, క్లే పదార్థాలతో గణ
సమీక్షలో మేయర్తో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఫ్రంట్ లైన్ వరర్లకు ఈ నెల 10వ తేదీ నుంచి బూస్టర్ డోస్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్�