GHMC | నగర శివారులోని 27 పురపాలికలను జీహెచ్ఎంసీలో కలపడం ద్వారా ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, విశ్వ నగర స్థాయి సౌకర్యాలు వస్తాయని ప్రభుత్వం ఆకాశమంత ఆశలు కల్పించింది..కానీ ఎక్కువ సమయం తీసుకోకుండానే జీహెచ�
జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ను ఓ కొలిక్కి తీసుకువచ్చారు. ఇటీవల శివారు 27 పురపాలికలు జీహెచ్ఎంసీలో విలీనమై 300 వార్డులుగా మహా గ్రేటర్గా జీహెచ్ఎంసీ ఏర్పడింది. జీహెచ్ఎంసీ విస్తరణ వైశాల్యం 2053 చదరపు కిలోమీట
వర్షాకాలం వచ్చిందంటే.. ఆ బస్తీ పోయే దారి చెరువులా మారిపోతుంది. నడుములోతు నీరు చేరి ప్రమాదకరంగా మారుతుంది. నాలాలో పదే పదే వ్యర్థాలు పేరుకుపోతున్నా సకాలంలో వాటిని తొలగించకపోవడంతో అది శాశ్వత సమస్యలా పరిణమి
జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశంలో సమస్యలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేసి సికింద్రాబాద్ రాంగోపాల్పేటకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, కాలేరు �
ఉత్కంఠకు తెరపడింది. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 19న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా ఐదు నెలల పాటు వాయిదాపడిన బల్దియాలోని అనేక అంశాలు వెంటనే ముందుకు తీసుకెళ్లేలా.. తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మ�
పట్టణ ప్రగతితో వేల కోట్ల నిధులు.. పట్టణాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు నాడు కంపుకొట్టిన వీధులు.. నేడు శుభ్రంగా అనేక అవార్డులు, కేంద్రం ప్రశంసలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక వర్గాలకు నేటితో రెండేండ�
ఆమోదం తెలిపిన కౌన్సిల్ జీహెచ్ఎంసీ, ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలపై విస్తృత చర్చ సూచనలు స్వీకరణ.. అనంతరం ఆమోదం సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2021-22 వార్షి�