Bipin Rawat: మొయిన్పురిలోని సైనిక్ స్కూల్కు దేశం కోసం అసమాన త్యాగం చేసిన సీడీఎస్ మాజీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేరు పెడుతున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ గురువారం ప్రకటించారు.
గంటకు 250 కిలోమీటర్ల వేగం మానవ రవాణాతోపాటు కార్గో సేవలు ఒకేసారి 36 మంది దీంట్లో ప్రయాణించగలరు గరిష్టంగా 13,000 కిలోల టేకాఫ్ బరువును మోసుకెళ్లగలదు. 6000 మీటర్ల ఎత్తులో నిర్విరామంగా 465 కిలోమీటర్ల ప్రయాణం వ్యూహాత్మ�
9.00am జనరల్ రావత్, ఆయన సతీమణి, ఆర్మీ ఉన్నతాధికారులు కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడు బయల్దేరారు.11.35: సూలూరు ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగారు.11.48 am అక్కడినుంచి 94 కిలోమీటర్ల దూరంలోని వెల్లింగ్టన్�
చివరి శ్వాస దాకా దేశ రక్షణకే అంకితం.. తండ్రి అడుగుజాడల్లో ఆర్మీలోకి రావత్ అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థాయికి.. దేశానికి మొదటి సీడీఎస్గా నియామకం కశ్మీర్, ఈశాన్యంలో తీవ్రవాద కట్టడి.. సర్జికల్ స్ట్రై�
Bipin Rawat | భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణించినట్లు భారత వాయుసేన ధ్రువీకరించింది. త్రివిధ దళాధిపతిగా భారత ప్రభుత్వం నియమించిన
Cybercrimes in Pandemic | దేశంలో సైబర్ నేరాలో విపరీతంగా పెరిగాయని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అన్నారు. ముఖ్యంగా కరోనా టైంలో ఈ నేరాల్లో విపరీతమైన పెరుగుదల కనిపించిందని ఆయన చెప్పారు.
న్యూఢిల్లీ: భారత్ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా మారిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. దేశ సరిహద్దుల్లోకి రక్షణ నిమిత్తం పంపిన వేలాది మంది సైనికులు, ఆయుధాలు ఇప్పట్�
న్యూఢిల్లీ: భారత్కు మెదటి శత్రువు పాకిస్థాన్ కాదని, చైనా అని త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ అన్నారు. వాస్తవధీన రేఖ వెంట ఉద్రిక్తతల తగ్గింపు కంటే ముందుగా బలగాల ఉపసంహరణపైనే భారత్ దృష్టి ప�
CDS Bipin Rawat : చైనాతో ఎల్ఏసీ సహా ఇతర సమస్యలు చర్చల ద్వారా పరిష్కరామవుతాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ అన్నారు. రెండు దేశాల...
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సోమవారం కలిశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి సాయుధ దళాలు చేపడుతున్న సన్నాహాలు, సహాయ కార్యకలాపాలను వారిద్దరు స�