Geetha Workers | తాటి చెట్లు ఎక్కే క్రమంలో గౌడన్నలు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఉచితంగా సేఫ్టీ మోకులను అందజేస్తున్నట్టు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు నాగపురి రవి గౌడ్ తెలియజేశారు.
Palm Trees | సర్వే నంబర్ 311,312,313,324,324,326పి,327లలో వెంచర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ భూమిలోని 85 తాటి చెట్లను ఎలాంటి సమాచారం లేకుండా వెంచర్ నిర్వాహకులు తొలగించడంతో దాదాపు రెండు వందల మంది గౌడ సంఘం సభ్యులు వెంచ�
Geetha Workers | రాష్ట్రంలో గీత వృత్తికి సమగ్ర చట్టం చేసి.. గీత పని వారల సంక్షేమానికి 1000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని గీతా పనివారల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పబ్బు వీరస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వరి రైతుకు కన్నీరే మిగిలింది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటను కాంగ్రెస్ సర్కారు సకాలంలో కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం, ఇంతలో మాయదారి వాన అందుకోవడంతో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. మ�
గీత కార్మికుల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేస్తున్నదని రాష్ట్ర బీసీ, సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామగుండం బైపాస
ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. నాలుగు నెలల్లోనే రాష్ర్టాన్ని ఆగం చేశారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో గీత కా ర్మికులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పొరండ్ల గ్రామంలో సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రేణుకా ఎల్లమ్మ దేవీ ఆలయంలో కలశ పూజ
గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు సురిగె జంగయ్యగౌడ్ ఇటీవల తాటి చెట్టుపై నుంచి పడి రెం�
గౌడన్నల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం గౌడ సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం
వ్యాపారవేత్త, టీఆర్ఎస్ నాయకుడు గుడాల రాజేశ్గౌడ్ ఆదివారం ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల ప్రాంతంలోని గీత కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీస�