గీత కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా ప్రకటనను హర్షిస్తూ పెద్దపల్లి జిల్లాలో గీత కార్మికులు సీఎం కేసీఆర్పై ప్రత్యేక అభిమానాన్ని చాటారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూరులో జడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గీత కార్మికులు తాటిచెట్టు ఎక్కి ‘థ్యాంక్స్ టు కేసీఆర్’ అనే ఇంగ్లిష్ అక్షరాలను పట్టుకొని కృతజ్ఞతలు తెలిపారు.
– గోదావరిఖని