కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అలవిగాని హామీలు ఇచ్చి.. ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం మరిచిపోయిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఎన్నికలకు ముందు గౌడన్న
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ గుడి ఆవరణలో బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం , సామాజిక రాజకీయ సమానత్వం కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ జయంతి వేడుకలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే గీత కార్మికులకు ఉపాధి అవకాశం కలిగిందని ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి, రాంపూర్ సమీపంలో 2014లో నాటిన ఈత వనాన్నిజిల్లా ఎక్సైజ�
గీత కార్మికుల ఆర్థిక ఎదుగుదలను కాంక్షించి, గీత వృత్తిపై ఆధారపడి జీవించే కార్మికుల సంక్షేమం కోసం మండలంలోని నందనంలో ఏర్పాటు చేసిన తాటి నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని జూన్2 వరకు ప్రాంభించాలని మాజీ ఎక్సైజ్ శ�
రాష్ట్రంలోని వేలాది గీత కార్మికులకు నీరా ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలని, కల్తీలేని కల్లు, స్వచ్ఛమైన నీరాను రాష్ట్ర ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో ర
గౌడన్నల మెడపై సర్కారువారి ఎక్సైజ్శాఖ వేధింపుల కత్తి పెట్టింది. కల్తీ కల్లు పేరుతో గౌడన్నలను వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నట్టు గౌడన్న