తమిళ చిత్రం ‘లవ్టుడే’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది కథానాయిక ఇవానా. ‘సింగిల్' చిత్రంతో ఈ భామ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నది. శ్రీవిష్ణు హీరోగా కార్తీక్రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సం�
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత నవీన్ పోలిశెట్టి విరామం తీసుకున్నారు. ఆయన చేతికి గాయం కావడమే ఈ విరామానికి కారణం. ఇప్పుడు నవీన్ పూర్తిగా తేరుకున్నారు. సినిమాలు చేయడానికి సన్నద్ధం అవుతున్నార�
నాగచైతన్య మంచి స్పీడ్మీద ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. సాయిపల్లవి కథానాయికగా నటించనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనుంది.
Saipallavi | కొన్ని సినిమాలు ఎనౌన్స్మెంట్ నుంచే ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అలాంటి సినిమానే ‘ఎన్సీ23’. నాగచైతన్య 23వ సినిమా వర్కింగ్ టైటిల్ ఇది. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి ఈ సినిమా ప్రకటన వెలువడింది.
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫాంటసీ చిత్రం ‘కంగువ’. శివ దర్శకుడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ కథానాయిక. పాన్ ఇండియా మూవీగా పది భాషల
తమిళ అగ్ర నటుడు సూర్య కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. దీనికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తారని సమాచారం. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘కార్తికేయ-2’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయ�
దక్షిణాది అగ్ర నిర్మాణ సంస్థలలో గీతా ఆర్ట్స్ ఒకటి. అల్లు అరవింద్ నిర్వహాకుడిగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ఐదు దశాబ్ధాలుగా సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా కొనసాగుతుంది. కేవలం నిర్మాణ రంగంలో మాత్రమే కాక�
‘రాజా వారు రాణి గారు’, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ వంటి చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు కిరణ్ అబ్బవరం. ఆయన నటించిన కొత్త సినిమా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’.
‘తెలుగు సినిమా సత్తా నేడు ప్రపంచానికి తెలిసిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్గారు సినీరంగానికి పూర్తిస్థాయిలో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అందరిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాకు ‘సమ్మతమే’ అనే టైటిల్ను
గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాశీ ఖన్నా నాయికగా నటిస్తున్నది. తుది హం�