Jd chakravarthy | టాలీవుడ్ నటుడు,దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాయపడ్డ సింహం’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు �
తరుణ్భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’. కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. మే 1న ప్రేక్షకుల ముందుకురానుంది.
తరుణ్భాస్కర్ కథానాయకుడిగా కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘గాయపడ్డ సింహం’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ‘నవ్వకండి! ఇది చాలా సీరియస్ మ్యాటర్!’ అనేది ఉపశీర్షిక. ఫరియా అబ్దుల్లా, �