విద్యార్ధులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందించాలని గరిడేపల్లి మండల విద్యాధికారి పానుగోతు చత్రునాయక్ అన్నారు. సోమవారం మండలంలోని గానుగబండ, కొండాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ
ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం గరిడేపల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశ�
ప్రతీ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేయాలని సర్దార్ సర్వాయి పాపన్న సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు అనంతు గురవయ్య గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం గరిడేపల్లి మండల కే�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులందరికీ ప్రభుత్వం ఏకరూప దుస్తులు అందిస్తుందని గరిడేపల్లి మండల విద్యాదికారి పానుగోతు చత్రునాయక్ అన్నారు. సోమవారం స్థానిక విద్యావనరుల కేంద్రంలో మండలంలోని గడ్డి�
బర్త్డే సందర్భంగా అందజేసిన ఎంపీటీసీ గరిడేపల్లి, ఫిబ్రవరి 15 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని విరాళాలు అందజేస
గరిడేపల్లి: ప్రజా జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పుల్లమ్మ ప్రాం తంలో 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.1.50 లక
గరిడేపల్లి: చేపల పెంపకంలో నేల, నీటి యాజమాన్యాలు అత్యంత కీలకమని గడ్డిపల్లి కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.లవకుమార్ అన్నారు. మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో గల కేవీకేలో షెడ్యూల్డ్ కులాలకు చెం�