తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులపాటు ఘన పూజలు అందుకున్న గణనాథుడి చివరి రోజున ప్రత్యేక పూజలు చేసి సాగనంపారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చి కోలాటాలు �
గణేష్ నిమజ్జన పర్వదిన పురస్కరించుకొని శుక్రవారం మండలంలో గణేష్ విగ్రహానికి ఘనంగా పూజలు నిర్వహించారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముక్కోటి దేవతల తొలి పూజలందుకునే లంభోదరుడు భక్తులను ఆశీర్వదించేండుకు విచ్చేశాడు. జిల్లా లో బుధవారం గణేష్ నవరాత్రోత్స వాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణాల తో పాటు ఊరురా.. వాడ వాడలా అందంగా ముస్తాబైన మండపాల్ల
idols stolen from minister's office | సచివాలయంలోని మంత్రి కార్యాలయం నుంచి దేవుడి విగ్రహాలు మాయమయ్యాయి. అత్యంత భద్రత ఉండే తన కార్యాలయం నుంచి అవి చోరీ కావడంతో ఆ మంత్రి షాక్ అయ్యారు. సెక్యూరిటీ అధికారి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప
నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడికి సోమవారం ఘనంగా వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమవుతుండగా, ప్రశాంత వాతవరణంలో శోభాయాత్రలు సాగేందుకు పోలీస్ యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది.
వినాయక చవితి ఉత్సవాలకు సమయం సమీపిస్తున్నది. దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగే ఈ ఉత్సవాలు సజావుగా సాగేందుకు ఉత్సవ సమితి కమిటీ సభ్యులతోపాటు అన్ని ప్రభుత్వ శాఖలతో సమీక్ష జరిపి తగిన ఏర్పా�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలు గ్రామాల్లో కుల, మత, పార్టీలకు అతీతంగా ఊరంతటికీ ఒకే గణేశ్ను ప్రతిష్ఠించుకుని ప్రత్యేక పూజలు చేస్తూ ఐక్యతను చాటుకుంటున్నారు.
వినాయకుడు విభిన్న రూపాల్లో ఆకట్టుకుంటున్నాడు. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలో ఇందుకూరి లేక్షోర్ ఆధ్వర్యంలో మొక్కలతో ఏర్పాటు చేసిన గణపతి అందరినీ ఆకర్శిస్తున్నాడు.
వందేహం గణనాయకమ్'.. ‘దండాలయ్యా.. ఉండ్రాలయ్యా’.. ‘గణపతి బొప్పా మోరియా’.. అన్న భక్తి పాటలు హోరెత్తాయి. సోమవారం చవితి సందర్భం గా మండపాల్లో వినాయకుడు కొలువుదీరాడు.
మట్టి గణపతే కాదు.. చాక్లెట్ గణపతి, తమలపాకుల గణపతి, చిరుధాన్యాల గణపతి, వివిధ రకాల ఆకులతో తయారుచేసిన గణపతి.. ఇలా పర్యావరణ హితమైన గణపతి విగ్రహాలు చాలా ఉన్నాయి. పర్యావరణానికి ఎటువంటి హానీ కలిగించని విగ్రహాలివ�