గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ లో నెలకొల్పిన మట్టి గణనాథుడికి పాఠశాల యాజమాన్యం ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపాధాయులు, విద్యార్థులకు అన్నదాన కార్యక్ర
జిల్లా ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేశ్ నవరాత్రులు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. భద్రత, బందోబస్తు కోసమే గణేశ్ ఆన్లైన్ నమోదు విధానం ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్ర �
గణేశ్ నిమజ్జనం ఫైనల్ డేకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ సారి సోమవారం మిలాద్ ఉన్ నబీ, మంగళవారం నిమజ్జన శోభాయాత్ర ఉండగా, 17న ప్రభుత్వం ప్రజాపాలన అంటూ పబ్లిక్ గార్డెన్లో, కేంద్ర ప్రభుత్వం తెల
మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు మండపాల్లో గణనాథుడిని కొలిచిన భక్తులు.. చివరి రోజు డప్పు చప్పుళ్ల మధ్య అందంగా అలంకరించిన వాహనాల్లో ఊరేగించారు. సాయంత్రం �
నవరాత్రులు పూజలందుకున్న వినాయడికి బుధవారం వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమయ్యారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో శోభాయాత్ర, నిమజ్జనానికి గణేశ్ ఉత్సవ కమిటీ, జిల్లా యంత్రాంగం అధికారులు ఏర్పాట్లు పూర్తి చ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సోమవారం గణేశ్ నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్యాండు మేళాల మధ్య గణనాథులను నిర్వాహకులు వాహనాల్లో తీసుకొచ్చి వీధులు, కూడళ్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన �
గణేశ్ నవరాత్రులు, నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల భద్రత, ఏర్పాట్లు చేయాలని సోమవారం అన్ని శాఖలతో కలిసి ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సూచించారు.
గణేశ్ నవరాత్రులు, వచ్చే ఎన్నికల నేపథ్యంలో ట్రై కమిషనరేట్ పోలీసులు సోషల్మీడియాపై నిఘాను పటిష్టం చేశారు. సోషల్మీడియాలో వచ్చే పోస్టులే ప్రజల మధ్య చిచ్చు పెట్టే పెద్ద ప్రమాదకారి.
పర్యావరణ పరిరక్షణకు గణేశ్ నవరాత్రుల్లో మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, �
రాబోయే ఎన్నికలు, గణేశ్ నవరాత్రులు, మిలాద్ ఉన్ నబీ వంటి ప్రధాన బందోబస్తుపై మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా బందోబస్తులో పాల్గొనే వివిధ విభాగాలను ఆయన
శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ లవన్న తెలిపారు. ఉత్