వినాయక చవితిని పురస్కరించుకొని గణేశ్ విగ్రహాల తరలింపు లో, మండపాల ఏర్పాట్లలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదివారం ప్రకటనలో హెచ్చరికలు జారీచేసింది.
తిమ్మాపూర్ మండలంలోని గణేష్ ఉత్సవ కమిటీ శాంతి సమావేశాన్ని ఎల్ఎండీ పోలీస్టేషన్ ఆవరణలో ఎస్ఐఐ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సీఐ సదన్ కుమార్, ట్రాన్స్కో ఏఈ మాటూరి వీరాచారి, ఎంపీడీవో సురేందర్ తో క�
గణేశ్ ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి జోనల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం అడిషనల్, జోనల్ క�
విజయానికి నాంది.. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు.. ఊరూవాడా భక్తులతో పూజలందుకుంటున్నాడు.
ఎంతో ప్రత్యేకత కలిగిన గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించారు.
రాష్ట్రంలో జరిగే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేశ్ చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు సూచించారు. గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై నేరేడ్మెట్లోని కమిషనరేట�
వచ్చే నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగే గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అందరు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
దర్యాప్తులో ఉన్న కేసుల్లో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్తులకు శిక్ష పడేలా సంబంధిత పోలీసులు చర్యలు తీసుకోవాలని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు క
విపరీతంగా పెరిగిన ధరల కారణంగా ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలను నిర్వహించలేకపోతున్నామని మహారాష్ట్రలోని భివండీకి చెందిన ‘డ్రీమ్ కాంప్లెక్స్ గణేశ్ ఉత్సవ్ మండల్' తెలిపింది.