PM Modi | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటన ముగిసింది. ఐదు రోజుల విదేశీ పర్యటను ముగించుకొని (Concluding Three Nation Visit) మోదీ స్వదేశానికి పయనమయ్యారు ( Leaves For Home). ఇవాళ ఉదయం గయానా నుంచి భారత్కు బయల్దేరారు.
G20 Summit | భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమ్మిట్ (G20 Summit) కోసం కేంద్ర ప్రభుత్వం రూ.416 కోట్లు ఖర్చు చేసింది. ఈ వివరాలను పార్లమెంట్కు గురువారం తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జీ20 వ్యయాలకు సంబంధిం�
Pandal Replicates G20 Summit | భారత్లో ఇటీవల జరిగిన జీ20 సమ్మిట్ను పోలినట్లుగా దుర్గా మాతా మండపాన్ని రూపొందించారు. (Pandal Replicates G20 Summit) ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ఇతర దేశాల అధ్యక్షులు పాల్గొన్నట్లుగా దీనిని తీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్�
ఈ నెల 9, 10 తేదీల్లో జరిగిన జీ20 సదస్సుకు హాజరైన చైనా ప్రతినిధుల బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడంతో ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ వద్ద గురువారం హైడ్రామా జరిగినట్లు తెలుస్తున్నది.
ఢిల్లీలో తాజాగా జరిగిన జీ20 దేశాల సదస్సు సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అవమానకరమైన స్వాగతం, అనుభవాలు ఎదురయ్యాయని ఆ దేశ నెటిజన్లు పేర్కొంటున్నారు. దీనిపై తమ ప్రధాని ట్రూడోపై కెనడా పౌరులు విమర్�
G20 Summit | భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఢిల్లీ పోలీసులకు (Delhi Cops) ప్రధాని మోదీ (PM Modi) ప్రత్యేక విందు ప్లాన్ (Dinner Plan) చేస్తున్నట్లు సం
కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు ‘వ్యవస్థల బీజేపీకరణ’ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవలే ముగిసిన జీ20 సదస్సును మొత్తం బీజేపీ సమావేశాలుగా మార్చేసిందన్న విమర్శలు సమసిపోకముందే మరో వివాదాస్పద నిర్ణయం తీసు�
Rishi Sunak | భారత్ అధ్యక్షతన దేశ రాజధాని న్యూ ఢిల్లీలో శనివారం ప్రారంభమైన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) ఆదివారంతో ముగిసింది. ఈ సమావేశంలో అమెరికా సహా వివిధ దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల�
Justin Trudeau | జీ20 సదస్సు (G20 Summit) కోసం భారత్కు విచ్చేసిన కెనడా ప్రధాన మంత్రి (Canadian Prime Minister) జస్టిన్ ట్రూడో (Justin Trudeau) తిరుగు ప్రయాణం వాయిదా పడింది.
చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు ఇటలీ ప్రకటించింది. ప్రతిష్ఠాత్మకమైన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ వాణిజ్య కారిడార్పై ఆసక్తితో ఉన్న�
Rishi Sunak | జీ20 సమావేశాల కోసం భారత్కు విచ్చేసిన బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్.. ఆదివారం ఉదయం తన సతీమణి అక్షతామూర్తి సునాక్తో కలిసి దేశ రాజధాని ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు.