దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా రెండు రోజుల పాటు నిర్వహించిన జీ-20 గ్రూపు సదస్సుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చుపై పెద్దయెత్తున చర్చ నడుస్తున్నది. సమావేశాల నిర్వహణ పేరుతో మోదీ సర్కార్ వేల కోట్�
జీ-20 సమావేశాల కోసం దేశ రాజధాని ఢిల్లీని ముస్తాబు చేస్తున్నామని చెబుతూ కేంద్ర ప్రభుత్వం పేదలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నది. కీలక భవనాలు, రోడ్లను విద్యుత్తు కాంతులతో మెరిసేలా చేస్తున్నామని చెబుతూ.. పేదల
భారతదేశం ఆర్థికశక్తిగా ఎదగడం గురించి ఇటీవలి కాలంలో మాటలు ఎక్కువగా వినబడుతున్నాయి. జీ-20 సమావేశం నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంటున్నది. అంచెలంచెలుగా పైపైకి ఎగబాకుతున్న జీడీపీ ఇందుకు దోహదం చేస్తున్నద�
జీ-20 సదస్సు సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్కు రాబోతున్నారని ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ పర్యటనపై అధ్యక్షుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అమెరికా ఉన్నతాధికారి డోనా�
హైదరాబాద్లో నాలుగు రోజులు జరిగిన జీ20 సమావేశాలు బుధవారం ముగిశాయి. ‘డిజిటల్ ఎకానమీ వరింగ్ గ్రూప్(డీఈడబ్ల్యూజీ) రెండో విడత సమావేశంలో జీ20 సభ్యదేశాలతోపాటు 8 ఆహ్వానిత దేశాలు, 5 అంతర్జాతీయ సంస్థలు, ఒక ప్రాంత�
G-20 | G20 | ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ జీ20 దేశాల విదేశాంగ మంత్రులు బుధ, గురువారాల్లో దేశ రాజధాని ఢిల్లీలో సమావేశంకానున్నారు. చైనా విదేశాంగ మంత్రి 2019 తర్వాత తొలిసారిగా
హైదరాబాద్లో ఈ నెల 28 నుంచి జూన్ 17 మధ్యలో పలు విడతలుగా జీ-20 దేశాల వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల కోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు.
bv raghavulu | ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప విజయాలు సాధించినట్లుగా జీ-20 సమావేశంలో కథనాలు ప్రచారం చేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీసీ రాఘవులు విమర్శించారు. జీ-20 పూర్తిగా
పోలండ్లో పడి ఇద్దరి మృతికి కారణమైన క్షిపణి కొద్దిసేపు ప్రపంచమంతటా కలకలం రేపింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధం కీలక మలుపు తిరిగి మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతుందేమోనన్న ఆందోళన నెలకొంది.
సేఫ్ హెవెన్స్కు చెక్.. గ్లోబల్ కార్పొరేట్ టాక్స్కు ఓకే.. అదెలాగంటే..!|
మలేషియా వంటి కొన్ని దేశాల్లోని సంస్థల పేరిట పెట్టుబడులు పెడితే పన్ను మినహాయింపు ...