పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం భోలక్పూర్లోని గంగపుత్ర సంఘంలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్�
ప్రజారోగ్యమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 ఏండ్లు దాటిన వారందరికీ ప్రభుత్వం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నది. జిల్లా పరిధిలో 23 ప్రాథమిక ఆర
ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా షుగర్, బీపీ బాధితులతోపాటు క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఉచిత మందులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బీపీ, షుగర్ బాధితులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్సీడీ కిట్లను పంపిణీ చేశారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు దవాఖానలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి ఈ కిట్లను అందజ�
హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 8(నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ సోకిన వాళ్లకు హైదరాబాద్లోని స్వచ్ఛంద సంస్థ ‘సహజ ఫౌండేషన్’ ఉచితంగా మందులు అందజేస్తున్నది. పాజిటివ్ వచ్చి హోం ఐసొలేషన్లో ఉన్నవాళ్లకు వైద్యుల�