కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే గొప్పగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీని నష్టాల్లోకి తీసుకెళ్తున్నదని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
రోజురోజుకు ఆటోడ్రైవర్ల జీవన పరిస్థితి క్షీణిస్తున్నది. ఉచిత బస్సు స్కీంతో రోడ్డునపడ్డ ఆటోడ్రైవర్ల బతుకులు డేంజర్జోన్లో పడుతున్నాయి. ఓ వైపు గిరాకీ లేక ఇల్లు గడవటమే కష్టంగా మారుతున్న ఆటోవాలాలకు ఇప్పు�
హైదరాబాద్కు మణిహారంగా చెప్పుకొనే మెట్రో రైలును త్వరలో అమ్మకానికి పెట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్టు ఎల్ అండ్ టీ సంస్థ ప్రెసిడెంట్, శాశ్వత డైరెక్టర్, సీఎఫ్వో ఆ
Minister Damodara Rajanarsimha | తెలంగాణలో ఆరు గ్యారెంటీలను తప్పకుండా ఆచరణలోకి తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarsimha) వెల్లడించారు.
‘బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ లాంటి వస్త్ర ఉత్పత్తులు, కేసీఆర్ కిట్ బట్టల తయారీ, ఆర్వీఎం బట్టల తయారీ ఆర్డర్లు అధిక శాతం సిరిసిల్లకే ఇచ్చి నేతన్నలను ఆదుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ పట్టణంలో బుధవారం బీఎంఎస్ ఆధ్వర్యంలో మహిళలకు ఉ�
ఆదిలాబాద్ జిల్లా ఇందూర్పల్లిలో మహిళలు ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. సోమవారం భీంపూర్ మండలం కరంజి (టీ) నుంచి ఆదిలాబాద్కు వస్తున్న బస్సు ఎక్కడానికి మహిళలు, స్థానికులు ప్రయత్నించారు.
ఆటోడ్రైవర్లు చింతించాల్సిన అవసరం లేదని, వారిని ఆదుకునేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నదని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం దివ్యాంగులకూ వర్తింపజేయాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి కోరారు. ఈ విషయమై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుద
Vasudeva Reddy | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న ఫ్రీ బస్ సౌకర్యం(Free bus facility) మహిళలతో పాటు వికలాంగులకు(Disabled) కూడా వర్తింపజేయాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వాసుదేవరెడ్డి(Vasudeva Red