కేసీఆర్ హయాంలో ఎలాంటి కరెంట్ కష్టాలు లేకుండే.. 24 గంటలూ మెరుగైన విద్యుత్ అందించారు. దీంతో అన్ని రకాల చిరువ్యాపారులూ తమ వ్యాపారాలను ధీమాగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా కరెంట్ ఇవ
వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు వేగంగా పడిపో తున్నాయి. గత ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో బోర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. వ్యవసాయానికి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం,
మారుమూల పల్లెల్లో రైతులు లాభసాటి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ కంపెనీలతో టయపై మేల్, ఫిమేల్ వరి సాగు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో రెండు వేల ఎకరాలకు పైగా ఈ వరి సాగు చేస్తున్నారు. ఆడ, మగ వర�
‘కాంగ్రెస్ లీడర్ల మాటలు దారుణంగా ఉన్నయ్. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్నా రైతులకు వీళ్లు చేసిందేమీ లేదు. నాడు ఎంతో గోస పెట్టిన్రు. కరెంట్ సక్కగియ్యలె. నీళ్లియ్యలె. కండ్ల ముందే పంటలు ఎండుతున్నా పట్టిం�
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరంగా కరెంట్ ఇస్తుంటే.. కాంగ్రెస్కు మాత్రం కడుపు మండుతున్నది. 24 గంటలు దండగ.. 3 గంటలే చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లా రైతన్నల
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతదన్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో గట్టి షాక్ ఇస్తామని జిల్లా అన్నదాతలు చెబుతున్నారు. రేవంత్రెడ్డి అవగాహనలేని ప్రకటనలిస్తూ అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తుండడంపై భగ
‘’60 ఏండ్ల కాంగ్రెస్పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి శూన్యం. అవినీతి తప్ప వారు చేసిందేమీ లేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాతనే సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లలో అన్ని వర్గాలన
కర్ణాటకలో వ్యవసాయానికి సరిగా కరెంట్ అందక అక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఓట్లు అడుగుతున్నారని మంత్రి తన్నీర�
దేశం మొత్తంగా ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ఒక్క తెలంగాణలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మె ల్సీ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్ర�
రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని అనంతారం గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ఆదివారం ప్రారంభించి, రైతులకు పంట నష్ట పరిహార�
Telangana | అవసరానికి మించి విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు ప్రజలకు భారంగా మారబోతున్నాయని, స్థిర చార్జీల రూపంలో ప్రజలు నెత్తిన మరో భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదంటూ లేనిపోని రాతలు రాసిన ‘అంధజ్యోతి’త