ప్రజాస్వామ్య విలువలు, సమగ్రతను కాపాడేందుకు రాజీవ్గాంధీ తెచ్చిన పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని సీఎం రేవంత్రెడ్డి ఉల్లంఘించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నే
రాజకీయ విలువలుంటే, దమ్ముంటే కాంగ్రెస్లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఆ పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చే�
ఎప్పుడైనా తాను, తన కుటుంబం పక్కా లోకల్ అని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన పోచారం మంగళవారం ఉదయం బాన్సువాడ పాత మున్సిపల్ కార్యా
బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ పార్టీలో చేరుతున్నారు. తాజాగా వర్ని మండలం శంకోరా గ్రామ మాజీ ఎంపీటీసీ మంగ్యానాయక్తోపాటు పలువురు ఆదివారం మాజీ స్పీకర్ పోచ
అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి, వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని, అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పో
ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. తప్పు చేసిన వారిని శిక్షించే సమయం వచ్చిందని, హామీలతో మోసగి�
తెలంగాణ ప్రజల గుం డెల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నది ముమ్మాటికీ నిజమని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలు నిరాశ చెందారే తప్ప కాం గ్రెస్ మీద ప్రేమతో గెలిపించలేదని మాజీ స్పీక ర్ పోచారం శ్రీనివాస్ర�
నియోజకవర్గంలో ఎకరం కూడా ఎండిపోకుండా పంటలను కాపాడుతామని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బీర్కూర్ నల్లజేరు చెరువును సోమవా రం ఆయన పరిశీలించారు.
పంటలను ఎట్టిపరిస్థితుల్లో ఎండనివ్వబోమని, రైతన్నలకు అండగా ఉంటామని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సాగునీరందించి పంటలను కాపాడుతామని హామీ ఇచ్చారు. గురువారం ఆయన నిజామాబ�